కామారెడ్డి

కొమురం భీమ్ వర్ధంతి వేడుకలు

అక్టోబర్ 9, జనం సాక్షి…,నిర్మల్ జిల్లా కేంద్రాల్లో నేడు ఘనంగా కొమరం భీమ్ వర్ధంతిని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారు నయక్పొడ్ సంఘం …

*ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు*

*గోపాల్ పేట్ జనం సాక్షి అక్టోబర్(9):* గోపాల్ పేట మండలం లోని పోలికేపాడు గ్రామంలో వాల్మీకి యూత్ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి ని ఘనంగా నిర్వహించారు అనంతరం …

*మహనీయులు వాల్మీకి రచించిన మహా కావ్యం, రామాయణం నేటి జీవన విధానానికి స్ఫూర్తి చైర్ పర్సన్*

కోదాడ అక్టోబర్ 9(జనం సాక్షి)) రామాయణ మహాకావ్యాన్ని మానవాళికి అందించిన మహనీయుడు ఆదికవి వాల్మీకి జయంతి ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం కోదాడ పురపాలక …

అవసరార్థులకు చేయూతనివ్వాలి

 డీఈవో అబ్దుల్ హై తొర్రూరు:9 అక్టోబర్ (జనంసాక్షి ) అవసరార్థులకు చేయూతనివ్వాలని డీఈఓ  అబ్దుల్ హై అన్నారు. జిల్లాలోని పలు ఆదర్శ, కస్తూర్బా, గురుకుల పాఠశాలలో వంట …

*ఘనంగా కాన్షీరామ్ 16వ వర్ధంతి*

మునగాల, అక్టోబర్ 9(జనంసాక్షి): మండలంలోని విజయరాఘవపురం గ్రామంలో మాన్యశ్రీ కాన్షీరామ్ 16వ వర్ధంతిని ఆదివారం బహుజన్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తి వీరన్న ఆధ్వర్యంలో …

బాధిత కుటుంబానికి బియ్యం అందించిన కాంగ్రెస్ నాయకులు

జనం సాక్షి, చెన్నరావు పేట మండలంలోని జల్లి గ్రామానికి చెందిన మంచాల సుధాకర్, మంచాల మధు ల తల్లి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఏఐసీసీ సభ్యులు, మాజీ …

వైరస్ లక్షణాలు ఉన్న ఆవు, దూడల రక్తం శాంపిల్ తీసుకెళ్లిన జిల్లా పశు వైద్య బృందం

ఇమ్మ్యూనిటి టీకాల కొరకు పల్లెల్లోవిసృత ఏర్పాట్లు సిద్దం చేసిన ఏ డీ పశు వైద్య అధికారి సుభాష్ ఎల్లారెడ్డి, అక్టోబర్ 8 (జనం సాక్షి ): ఎల్లారెడ్డి …

అక్టోబరు 10న జర్నలిస్టుల ‘డిమాండ్స్ డే’ ఇండ్లస్థలాల కోసం కలెక్టర్లకు వినతిపత్రాలు : టీడబ్ల్యూజేఎఫ్

కొండమల్లేపల్లి అక్టోబర్ 8 జనం సాక్షి : దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ అక్టోబరు 10న ‘డిమాండ్స్ డే’ …

జె పి ఏ ప్రమాద బీమా చెక్కు ను పంపిణీ చేసిన సొసైటీ చైర్మన్ ఎగుల నర్సింలు

ఎల్లారెడ్డి,08 అక్టోబర్  (జనం సాక్షి): ఎల్లారెడ్డి ప్రాథమిక  వ్యవసాయ సహకార సంఘం లి. లో  సోమిర్యగాడి  తండాకు చెందిన  హున్య నాయక్ ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకారం …

ప్రతి ఒక్కరూ ఆటో స్టార్టర్లు తీసివేసి కెపాసిటర్లు బిగించుకోవాలి..

కేసముద్రం అక్టోబర్ 8 జనం సాక్షి / శనివారం రోజున కేసముద్రం మండలంలో బికం సింగ్  విద్యుత్ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ (మహబూబాద్ జిల్లా నోడల్ …