ఖమ్మం

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనం సాక్షి) ప్రతినిధి

 డి ఎం హెచ్ ఓ నిర్లక్ష్యం  పుట్టగొడుగుల్లా వెలుస్తున్న నర్సింగ్ హోమ్ లు.. ఫోటో రైట్ అప్  01తుర్కపల్లి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ సీజ్ చేసిన …

అక్రమ అరెస్టులతో ఉద్యమ గొంతుకలను అణగదొక్క లేరు : సిపిఎం

చండ్రుగొండ జనంసాక్షి (జూలై  17) : వరద ప్రభావిత ప్రాంతాల్లో   ప్రజలు పడే ఇబ్బందులను  అధికారుల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో  అక్రమ అరెస్టులు  చేసి ఉద్యమ గొంతుకలను …

చిన్నపిల్లలను పనులు పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు

ఎస్సై ఆర్ శేఖర్ మల్దకల్ జూలై 17 (జనంసాక్షి) మండల పరిధిలోని ఎల్కూరు గ్రామంలో ఆదివారం మల్దకల్ పోలీసు ఆధ్వర్యంలో చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ లేబర్ గురించి …

ఆపదలో నేనున్నానంటూ శ్రమించే నాని ని ప్రశంసించిన ఐ జి నాగిరెడ్డి.

బూర్గంపహాడ్ జూలై17(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం ను ముంచెత్తిన గోదావరి వరదల్లో ఎన్డిఅర్ఎఫ్ సిబ్బందితో కలిసి అలుపెరగకుండా శ్రమించిన నాని ని అడిషనల్ డి …

పట్టణ ప్రజలను చల్లంగా దీవించు కోట మైసమ్మ తల్లి.

    మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్. తాండూరు జులై 17(జనంసాక్షి) పట్టణ ప్రజలను చల్లగా దీవించాలని కోట మైసమ్మ తల్లి ని మున్సిపల్ …

జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలతను అభినందించిన ఐజి నాగిరెడ్డి.

బూర్గంపహాడ్ జూలై 17(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ను ఐ జి నాగిరెడ్డి అభినందించారు. గోదావరి వరదలు నేపథ్యంలో బందోబస్తు …

వరద బాధితులకు భోజన వసతిని, లారీ ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని అందించిన జడ్పిటిసి శ్రీలత.

బూర్గంపహాడ్ జూలై 17 (జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత గోదావరి వరద బాధితులకు భోజన వసతిని, మంచినీటి లారీ …

వానలను, ప్రమాదాలను లెక్కపెట్ట కుండా.. వాగులు వంకలు దాటుతూ,వరద బాధితులకు భరోసానిచ్చేందుకు సాగుతున్న, సీఎం కేసిఆర్ పర్యటన

భద్రాచలం లో పునరావాస కేంద్రం లో వరద బాధితులతో మాట్లాడుతున్న సీఎం కేసిఆర్

అశ్వాపురం మండలంలో పర్యటించిన గవర్నర్ తమిళ సై

పినపాక నియోజకవర్గం జూలై 17 (జనం సాక్షి): రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలతో ముంపుకు గురైనా  భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలోని పునరావస  బాదితులను రాష్ట్ర గవర్నర్ …