ఖమ్మం

– వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు ఏడుకొండలు

చండ్రుగొండ జనంసాక్షి (జులై 19) : ఈ నెల  21న స్థానికంగా జరిగే  వడ్డెర సంఘం విస్తృత స్థాయి సమావేశాన్ని  జయప్రదం చేయాలని  వడ్డెర సంఘం జిల్లా …

పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బంది

భద్రచాలానికి ముంపు ముప్పు పొంచి ఉంది ఎత్తు తగ్గిస్తేనే వరద ముప్పు ఉండదని వెల్లడి దీనిపై ఇప్పటికే ఎపికి వివరించామన్న మంత్రి పువ్వాడ హైదరాబాద్‌,జూలై19(జనం సాక్షి): పోలవరం …

గ్రామ పంచాయితీ ముందు కాంప్లెక్స్ నిర్మాణం పనులు:

గణపురం (ము) జులై 19 జనం సాక్షి : గణపురం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కాంప్లెక్స్ నిర్మాణ పనులను చేపడుతున్నట్లు నార గాని దేవేందర్ …

అడవి బిడ్డలకు వైద్యం అందేనా..?

కరకగూడెం,జులై (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ దిశగా ప్రగతిలో పరిగెడుతుందని అధికార తెరాస నాయకులు, మంత్రులు, అధికారులు ప్రచార ఆర్భాటాలు అంబరాన్ని అంటుతున్నాయి. అందుకు విరుద్ధంగా …

-గోదావరి వరదల నేపథ్యంలో అహర్నిశలు శ్రమిస్తున్న జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సేవలను కొనియాడుతున్న ప్రజలు.

ములుగు జిల్లా బ్యూరో, జూలై  (జనంసాక్షి):- కొద్ది రోజులుగా విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహించింది. కనీవినీ ఎరుగని వరద …

*ప్రకృతి విలయాన్ని దైర్యంగా ఎదుర్కోవాలి,*

*కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ముంపు గ్రామాల కుటుంబాలకు కూరగాయల పంపిణీ,* వాజేడు జూలై18 జనంసాక్షి: వాజేడు మండలం లో  గోదావరి వరద  ముంపు గ్రామాలైన దూలాపురం సుందరయ్య …

తెలంగాణ రాష్ట్రం లో ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని అమలు చెయ్యాలి.

బీజేపీ జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రాంచందర్ రావు కొత్తగూడ జూలై   జనంసాక్షి:కొత్తగూడ మండల కేంద్రం లో ఫసల్ భీమా పథకాన్ని అమలు చెయ్యాలని బిజెపి ఆధ్వర్యంలో సంతకాల …

భద్రాచంల రైతులకు తీరని నష్టం

ఇంకా బురదలోనే ముంపు గ్రామాలు కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం భద్రాచలం,జూలై19(జనం సాక్షి): గోదావరి వరద తీరప్రాంతానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం గోదావరి వరద తగ్గుముఖం …

డెంగీతో ఇద్దరు మృతి

ఉమ్మడి జిల్లాలో నమోదువుతున్న కరోనా ఖమ్మం,జూలై19(జనంసాక్షి): రాష్ట్రంలో డెంగీతో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లికి చెందిన లాకావత్‌ సైదులు(38)వారం రోజులుగా …

నాడు కరోనా….నేడు గోదావరి వరద ముంపు బాధితులకు అండగా నిలబడిన వైనం.

బూర్గంపహాడ్ జులై 18(జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధి సారపాక గ్రామంలో ఐటిసి పిఎస్ పిడి పరిశ్రమ యాజమాన్యం సేవలు అమోగమని మండల ప్రజలు హర్షం …