ఖమ్మం

వినోబావే భూములకు పట్టా పాస్ పుస్తకాలు కల్పించాలి

టేకులపల్లి, జూన్ 25( జనం సాక్షి): టేకులపల్లి మండలం లోని గంగారం గ్రామపంచాయతీ పరిధిలో గల నూట నలభై ఎకరాల వినోబావే భూములకు చెందిన 25 మంది …

నారాయణ గోవిందో… గోవిందా..!

 ముందే చెప్పిన ‘జనంసాక్షి’ – అనుమతి లేకుండా నారాయణ స్కూల్ పేరుతో అడ్మిషన్లు – సీబీఎస్ఈ సిలబస్ అంటూ తల్లిదండ్రులకు కుచ్చుటోపీ …………………………………………. మణుగూరు, జూన్ 24, …

అమరుడు కామ్రేడ్ ఎల్లన్నకు విప్లవ జోహార్లు

టేకులపల్లి, జూన్ 23( జనం సాక్షి ): సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత అమరుడు కామ్రేడ్ ఎల్లన్న అమరుడై 26 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కొత్తగూడెం …

1,50,000 రూపాయల ఎల్వోసిని అందజేసిన ఎమ్మెల్యే బీరం.

కోడేరు (జనం సాక్షి) జూన్ 23 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని రేకులపల్లి గ్రామానికి చెందిన కేతావత్ బాబు తండ్రి దుర్గ్యా …

గడ్డం వెంకట నర్సమ్మ విప్లవ జోహార్లు

టేకులపల్లి, జూన్ 22( జనం సాక్షి ): ప్రజా పంథా పార్టీ నాయకురాలు కామ్రేడ్ దొరన్న జీవిత సహచరి గడ్డం వెంకట నర్సమ్మ భౌతికంగా మనకు దూరమవ్వడం …

వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి * మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్

టేకులపల్లి, జూన్ 22( జనం సాక్షి ): ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటిస్తూ నీటి నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల …

కోడేరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్దం.

కోడేరు మండల కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తంన్న ప్రజా వ్యతిరేక విధానాలపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ ని రాహుల్ గాంధీని ఈడీ …

నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉప్పరి శ్రీనివాసులు ని పరామర్శించిన ఎమ్మెల్యే బీరం.

కోడేరు (జనం సాక్షి) 21 కోడేరు మండలం మాచుపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి శ్రీనివాసులు  పక్షవాతంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం …

బాలుర వసతిగృహంలో అడ్మిషన్లు ప్రారంభం

 మండల కేంద్రమైన చండ్రుగొండ లోని   బాలుర వసతిగృహంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని హాస్టల్  వార్డెన్ లక్ష్మణరావు తెలిపారు.ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక హాస్టల్ …

చండ్రుగొండలో యోగా దినోత్సవ వేడుకలు

చండ్రుగొండ జనంసాక్షి జూన్  21:అంతర్జాతీయ   యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుమారు   300మంది విద్యార్థినీ విద్యార్థులతో …