ఖమ్మం

సొసైటీ కార్యాలయంలో సహకార దినోత్సవ వేడుకలు

జూలూరుపాడు, జులై 2, జనంసాక్షి: జూలూరుపాడు సొసైటీ కార్యాలయంలో ప్రపంచ 100వ సహకార దినోత్సవం సందర్భంగా శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ …

చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: న్యూ డెమోక్రసీ.

బూర్గంపహాడ్ జూలై 02(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం జులై 4న చలో హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ (ఎంఎల్ …

గుడుంబా తయారీ దారులపై పోలీస్ ఎక్సైజ్ శాఖ ఉక్కు పాదం….

బెల్లం, పట్టిక, సారాయి పట్టివేత ఇరువురు అరెస్ట్, ఆటో సీజ్…. ఇల్లందు జూన్ 30(జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బుధవారం ఉదయం మండల పరిధిలోని …

బాలుర హాస్టల్లో వైద్య శిబిరం

టేకులపల్లి, జూన్ 30( జనం సాక్షి):  టేకులపల్లి లోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలుర హాస్టల్లో సులానగర్ పీహెచ్సీ ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. …

తహసిల్దార్ కార్యాలయం ముందు వీ.ఆర్.ఏల ధర్నా.

కూసుమంచి జూన్ 30 (జనం సాక్షి): రాష్ట్ర వీ.ఆర్.ఏ.ల (jAC)  సంఘం ఇచ్చిన పిలుపుమేరకు గురువారం రోజున కూసుమంచి తహసిల్దార్ కార్యాలయం ముందు కూసుమంచి వీఆర్ఏల సంఘం …

పదవ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన మైనారిటీ గురుకుల పాఠశాల బాలికలు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం స్థానిక మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల బూర్గంపహాడ్ గర్ల్స్ వన్ నందు పదవ తరగతి ఫలితాలలో బాలికలు ఉత్తమ ఫలితాలు …

*భవన నిర్మాణ కార్మికుల హక్కులకై పోరాడుదాం.

భవన నిర్మాణ కార్మికుల సంఘం ఏఐటియుసి పట్టణ మహాసభను జయప్రదం చేయండి. ఫోటో రైట్ అప్ :1. సమావేశంలో మాట్లాడుతున్న బత్తుల నరసింహులు భద్రాచలం, జూన్ 29 …

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తప్పనిసరి

వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు  అనారోగ్యాల పాలవుతాము. అలాగని వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే త్వరగా నయం …

సింగాయి పల్లి గ్రామంలో 45 సర్వే నెంబరు భూ సమస్యపై నా ప్రోద్బలం ఏమీలేదు

గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్. కోడేరు (జనం సాక్షి) జూన్ 29 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని సింగాయిపల్లి గ్రామంలో …

కార్మికవ్యతిరేక చర్యలను నిరసిస్తూ జూలై 7న హైదరాబాదులో మహాధర్నా.

* ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ విశ్వనాథ్టేకులపల్లి, జూన్ 28( జనం సాక్షి ): ప్రభుత్వరంగ సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులు,కార్మికుల వేతనాలు,సౌకర్యాలు,హక్కుల అమలు కొరకు …