ఖమ్మం

భద్రాద్రి వద్ద స్వల్పంగా గోదావరి వరద

భద్రాచలం,జులై4(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం గోదావరిపై స్పష్టంగా కనిపిస్తోంది. మన రాష్ట్రంలో కూడా ఎగువ ప్రాంతంలో వర్షపాతం నమోదవడంతో వాగులు పొంగి పొర్లుతూ …

సంక్షేమంలో ముందున్నాం 

అందుకే ఎమ్మెల్యేలుచేరుతున్నారు: టిఆర్‌ఎస్‌ ఖమ్మం,జూన్‌7(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ గొప్ప మనసున్న నాయకుడని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే మాజీ పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కొత్తగా …

సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట

సింగరేణి మైదానంలో ఆవిర్భావ వేడుకలు భద్రాద్రికొత్తగూడెం,మే30(జ‌నంసాక్షి): తెలంగాణ అవతరణ వేడుకలకు జిల్లాకు చెందిన ఎంపీలు, శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక అతిధులుగా రానున్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో …

విజయ ఇంజనీరింగ్‌ కాలేజీలో లెక్కింపు

ఖమ్మం,మే22(జ‌నంసాక్షి): విజయ ఇంజినీరింగ్‌ కళాశాలలో గురువారం ఉదయం 8 గంటలకు ఓట్లు లెక్కింపు పక్రియ ప్రారంభం అవుతుందని కలెక్టర్‌ కర్ణన్‌ అన్నారు. రిటర్నింగ్‌ అధికారి, ఎన్నికల పరిశీలకులు …

ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలపై సర్వత్రా చర్చ

టిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం ఖమ్మం, మే 20 (జ‌నంసాక్షి) : పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల అనుచరగణంలో టెన్షన్‌ మొదలైంది. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా …

భూసమస్యల పరిష్కారానికి గ్రామసభలు: జెసి

భద్రాద్రి కొత్తగూడెం,మే20(జ‌నంసాక్షి):  జిల్లాలో చాలా ప్రాంతాల్లో రైతుల సంఖ్య భూముల విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉన్నాయని, వాటన్నింటినీ సర్వేయర్ల ద్వారా సర్వే చేసి సరి చేస్తానమని జాయింట్‌ కలెక్టర్‌ …

ప్రజాసేవలోనే ఉంటా: వసంత

భద్రాద్రి కొత్తగూడెం,మే20(జ‌నంసాక్షి):  తాను గెలిచినా ఓడినా ప్రజా సేవలోనే ఉంటానని ,జెడ్పీటీసీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనాన్ని ప్రజల అవసరాలకు వినియోగిస్తానని …

సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

కొత్తగూడెం,మే4(జ‌నంసాక్షి): ఉపాధిహావిూ పథకం ద్వారా గ్రామాల్లో  పండ్ల తోటలను పెంచుకోవచ్చని మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.  మిషన్‌కాకతీయతో చెరువుల పునరుద్దరణ జరిగిందన్నారు. నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ …

ఎమ్మెల్యే హరిప్రియ..  ఎన్నికల ప్రచారంపై రాళ్లదాడి

– పార్టీ మారడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు – కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య వాగ్వాదం – ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు – గాయపడ్డ పలువురి …

అకాల వర్షంతో అన్నదాతల ఆందోళన 

తడిసిన ధాన్యంతో నష్టాలు తప్పవన్న వేదన భద్రాద్రి కొత్తగూడెం,మే3(జ‌నంసాక్షి): అకాల వర్షాలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మిర్చి రైతులు తమ పంటను తీసుకుని మార్కెట్ల చుట్టూ తిరుగుతున్న …