ఖమ్మం

నేడు మెగా లోక్‌ అదాలత్‌

కొత్తగూడెం,సెప్టెంబర్‌13 (జనంసాక్షి):  లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ శనివారం మెగా లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్లు అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.శ్రీనివాస్‌ తెలిపారు. కొత్తగూడెం …

మెరుగైన వైద్యసేవలు అందించాలి

– ఏజెన్సీలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోండి – ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ – భద్రాచలం ఏరియా ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి భద్రాచలం, సెప్టెంబర్‌11  ( జనంసాక్షి …

ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దుదాం

సర్పంచ్‌లే కీలక భూమిక పోషించాలి ఖమ్మం,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :    మన ప్లలెలను మనమే ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అవకాశం వచ్చింది.. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాను …

గ్రామాల అభివృద్ది నిరంతర ప్రక్రియ

30రోజుల ప్రణాళికతోనే ఆగదు కలెక్టర్‌ కర్ణన్‌ ఖమ్మం,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     30రోజుల కార్యాచరణ ప్రణాళిక కేవలం నెల రోజులకే పరిమితం కాదని నిరంతరం కొనసాగుతుందని …

పారిశుద్ధ్యం ఆరోగ్యానికి శ్రీరామరక్ష – కాసాని

కూసుమంచి సెప్టెంబర్ 8 ( జనంసాక్షి ) :  పచ్చదనం పరిశుభ్రత జీవన ప్రమాణం పెంచుతాయని దేశానికి పల్లె సీమలు పట్టుగొమ్మ లాంటిదని పల్లెల్లో నివసించే జనాభా …

నాయకన్ గూడెం లో వైద్యశిభిరం

కూసుమంచి  సెప్టెంబర్ 8 ( జనంసాక్షి  ) :  మండలంలోని నాయకుని గూడెం గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు వాతావరణంలో వచ్చిన మార్పుల వలన వైరల్ ఫీవర్ …

 గిరిజనుల భూములపై పెత్తనం తగదు

ఖమ్మం,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   భద్రాచలం ఏజెన్సీలోని అనేక మండలాల్లో దొడ్డిదారిన ప్రభుత్వ భూములను గిరిజనేతరులకు అధికారులు ధారాదత్తం చేస్తున్నారని సిపిఎం నేత,మాజీఎమ్మెల్యే సున్నం రాజయ్య  ఆరోపించారు. గిరిజనుల …

పోడురైతులకు న్యాయం చేయాలి

ఖమ్మం,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   పోడుదారులపై కేసులు పెట్టి… పంటలు నాశనం చేయడంతో… బంగారు తెలంగాణ వచ్చినట్లా? అని న్యూడెమోక్రసీ నాయకులు ప్రశ్నించారు. పోడుదారులను ప్రభుత్వం భయ భ్రాంతులకు …

ఊరూర జలశక్తి అభియాన్ కార్యక్రమం

కూసుమంచి ఆగస్టు 31 ( జనంసాక్షి  ) :  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల శక్తి అభియాన్  కార్యక్రమం శనివారం మండలంలోని  41 గ్రామ …

సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌28 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకులు పార్టీలోకి వస్తున్నారని, పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని మాజీ …