ఖమ్మం

జీడిమామిడి తోటలపై హక్కులు ఇవ్వాలి

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి29(జ‌నంసాక్షి): అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు చెందిన పలువురు గిరిజనులు అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం వద్ద ఉన్న ప్రభుత్వ జీడిమామిడి తోటను వీఎస్‌ఎస్‌ సభ్యులకు తిరిగి అప్పగించాలని …

పొంగులేటి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు

– ఆయనతో నేను స్వయంగా మాట్లాడా – బుధవారం నుంచి ప్రచారంలో పాల్గొంటారు – ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్‌ పాలనసాగుతుంది – కేసీఆర్‌ పాలన నచ్చే …

పశువులపైకి దూసుకెళ్లిన లారీ: పలు పశువులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి26(జ‌నంసాక్షి):  జిల్లాలోని ములకలపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ.. రోడ్డుపై వెళ్తున్న పశువులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలు పశువులు మృతి చెందాయి. …

తెలంగాణ అభివృద్దికి పోరాడుతా

కెసిఆర్‌ సారథ్యంలో రాజకీయాల్లో మార్పులు: నామా ఖమ్మం,మార్చి26(ఆర్‌ఎన్‌ఎ): ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎంపీ, …

నామాను భారీ మెజార్టీతో గెలిపిద్దాం: కొండబాల

ఖమ్మం,మార్చి26(జ‌నంసాక్షి): ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకి సుమారు రెండు లక్షల మెజార్టీతో గెలుపు తథ్యమని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ …

ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం

నామినేషన్ల ఘట్టంతో తొలిదశ పూర్తి పక్కాగా భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు భద్రాద్రి కొత్తగూడెం,మార్చి26(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికలను పకడ్బందీ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల …

మిర్చి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు

భారీగా నిల్వలు రావడంతో అధికారుల అప్రమత్తం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మార్కెట్‌ సిబ్బంది ఖమ్మం,మార్చి19(జ‌నంసాక్షి):  ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. వచ్చిన …

పదోతరగతి పరీక్షలకు వేళాయె

ఖమ్మం,మార్చి13(జ‌నంసాక్షి): ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. సంబంధిత సబ్జెక్టు పరీక్ష రోజు ఆ విషయాన్ని …

పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఖమ్మం,మార్చి12 జ‌నంసాక్షి): ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.  జిల్లా వ్యాప్తంగా అవసరమైన పరీక్ష కేంద్రాలను …

ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్దం

ఖమ్మం,మార్చి11(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికల నగరా మోగడంతో జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎన్‌ఇనకల నిర్వహణ కోసం  సిద్ధమవుతోంది. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఈవీఎంల సరఫరా, ఓటర్ల …