ఖమ్మం

కొత్త పంచాయితీలతో పెరగనున్న సర్పంచ్‌ల సంఖ్య

కొత్తగూడెం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కొత్త పంచాయతీల ఎంపికపై అధికారులు సమగ్ర నివేదికలు తయారు చేస్తున్న నేపథ్యలంఓ వచ్చే ఎన్నికల నాటికి సర్పంచ్‌లు, వార్డుల సంఖ్య భారీగా పెరగనుంది. దీంతో గ్రామాల్లో …

ఎవరికీ వారే యమునా తీరే అదే టి ఆర్ ఎస్ పార్టీ

జనంసాక్షి..ఖమ్మంరూరల్ టిఅర్ ఎస్ పార్టీలో ఐక్యత నివురు కప్పిన  నిప్పులావున్నది  తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలంలో వివిద పార్టీలనుంచి కుప్పలు తెప్పలుగా వచ్చి చేరారు …

అవగాహనతోనే వ్యాధులు దూరం

కొత్తగూడెం,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో అవగాహన లేకపోవడం వల్ల అనేకమంది అంటువ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. జిల్లాలోని …

పత్తి రైతులకు గిట్టుబాటు ధరలు

ఖమ్మం,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): గత ఏడాది జిల్లాలో 7,50 లక్షల క్వింటాల పత్తిని కోనుగోలు చేయడం జరిగిందని జిల్లా మార్కెటింగ్‌ అధికారి ఆర్‌.సంతోష్‌కుమార్‌ తెలిపారు. అన్నారు. జీఎస్టీ ద్వారా ఈ …

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోం

ఖమ్మం,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): గిట్టుబాటు ధర కల్పించే విధంగా కవిూషన్‌ వ్యాపారులు శ్రద్ధ తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు అన్నారు. చీటికిమాటికి మార్కెట్లో రైతులు ఆందోళనలు చేయకుండా …

పత్తి రైతు ఆత్మహత్య

ఖమ్మం,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): పత్తి సేద్యం ఓ రైతు ఉసురు తీసింది. నష్టాలు తప్పేలా లేవన్న బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సేద్యాన్నే నమ్ముకున్న ఆ రైతు కౌలుకు …

పాలేరు జలాశయం నుంచి ఖమ్మం తాగునీటికి ప్రణాళిక

ఖమ్మం,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): మిషన్‌ భగీరథ పట్టణ విభాగంలో ఎంపికయిన ఖమ్మంలో మంచినీటి అవసరాల కోసం పాలేరు జలాశయం నుంచి నీటిని సరఫరా చేస్తారు.పాలేరు నుంచి మంచినీటిని ఖమ్మం నగరపాలక …

చిమ్మపుడి ప్రభుత్వ పాఠశాలకు ఇంగ్లీష్ టీచర్‌ను కేటాయించాలి

ఖమ్మం  అక్టోబర్ 16: రఘునాధపాలెం మండలం చిమ్మపుడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 4 నెలలుగా ఖాశీగా ఉన్న ఇంగ్లీష్ టీచర్‌పోస్టును వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ …

హిందువులపై దాడులను సహించం

విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్య అధ్యక్షుడు ప్రవీణ్‌బాయ్ తొగాడియా కొత్తగూడెం, అక్టోబర్ 16: హిందువులపై జరుగుతున్న దాడులను సహించమని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్య అధ్యక్షుడు ప్రవీణ్ …

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు తక్షణమే బోనస్ చెల్లించాలి

కొత్తగూడెం, అక్టోబర్ 16: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు తక్షణమే దీపావళి బోనస్‌ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో సోమవారం …