ఖమ్మం

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం 

ఖమ్మం,జనవరి23(జ‌నంసాక్షి): ఉపాధి హామి పథకం క్రింద ఎస్సీ, ఎస్టీలు నివాసిత ప్రాంతాల్లోఎ సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని మంత్రి తుమ్మలఅన్నారు.  ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రాంతాల్లో సీసీ …

అక్రమ రవాణా నిరోధానికి చర్యలు

ఖమ్మం,జనవరి23(జ‌నంసాక్షి):  ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో వివిధ శాఖలతో నిర్వహిస్తున్న చెక్‌పోస్టులను సమన్వయ పరిచడంతోపాటు నేరుగా ప్రజలనుంచి సమాచారం సేకరించేందుకు సామాజిక మాధ్యమానలు వినియోగించుకుని ముందుకు సాగుతున్నారు.  …

గ్రావిూణ రోడ్లకు ఎంపి,ఎమ్మెల్యే నిధులు

భద్రాద్రి కొత్తగూడెం,జనవరి18(జ‌నంసాక్షి): ప్రభుత్వనిర్ణయంతో నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఛిద్రమైపోయిన గ్రావిూణ అంతర్గత రోడ్ల వ్యవస్థ సమూలంగా మారిపోనుంది. ఎంపిక చేసిన గ్రామాల్లో వంద శాతం …

తండా పంచాయితీలపై తేలని లెక్క

ఖమ్మం,జనవరి18(జ‌నంసాక్షి): తెలంగాణా ప్ర భుత్వం ఏర్పడిన తరువాత 500 జనాభా దాటిన తండాలన్నింటిని గ్రామ పంచాయతీలుగా మార్చనున్నట్లు ప్రకటించటంతో ప్రభుత్వ ఆదేశాల మే రకు నివేదికలు పంపించారు. …

భద్రాద్రి జిల్లాలో తెరాసలోకి భారీగా చేరికలు

– పార్టీ కండువాకప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాయం భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్‌30(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. బూర్గంపాడు మండలం బత్తులనగర్‌ లో 120 కుటుంబాలకు …

గురుకులాలతో గిరిజనులకు నాణ్యమైన విద్య

ఖమ్మం,నవంబర్‌16(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రమపాఠశాలలకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తోందని భద్రాచలం ఐటీడీఏ డీటీడీఓ రాంమూర్తి స్పష్టం చేసారు. నాణ్యమైన తెలుగు, ఇంగ్లీషు …

డిజిటలైజేషన్‌లో ఖమ్మం ముందంజ:మువ్వా

ఖమ్మం,నవంబర్‌16(జ‌నంసాక్షి): డిజిటలైజేషన్‌ పక్రియలో తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం డీసీసీబీ ముందు వరుసలో ఉందని ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు అన్నారు. ఇప్పటికే సొసైటీలకు మినీ ఏటీఎంలను, …

నేడు పుష్పయాగంతో పాటు కళ్యాణోత్సవం

కొత్తగూడెం,నవంబర్‌11(జ‌నంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని ఈ నెల 12న ఆదివారం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పుష్పసయాగం కూడా …

సమస్యలకు సత్వర పరిష్కారం

ఖమ్మం,నవంబర్‌8(జ‌నంసాక్షి): పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోడివిజన్‌, మండలస్థాయిలో పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను సంబంధించిన నివేదికలు …

పత్తి రైతులకు ఏటా కష్టాలే

ఖమ్మం,నవంబర్‌8(జ‌నంసాక్షి): పత్తి దిగుబడులు మార్కెటుకు వస్తున్న కొద్దీ దళారులు, వ్యాపారులు కుమ్మక్కై మద్దతు ధరలను పతనం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక …

తాజావార్తలు