ఖమ్మం

ఖమ్మం పత్తి మార్కెట్‌కు ఒకేరోజు 20వేల బస్తాలు 

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి బస్తాలు సోమవారం వెల్లువెత్తాయి. ఒక్కరోజులో సుమారు 20వేల బస్తాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పత్తికి ఈ ఏడాది …

16 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్సు అధికారులు పట్టుకున్నారు. చింతకాని మండలంలోని జగన్నాథపురం వద్ద శుక్రవారం టాస్క్‌ఫోర్సు అధికారులు దాడి చేసి బియ్యం …

గాంధీనగర్‌ పాఠశాలను తనిఖీ చేసిన రాష్ట్రబృందం

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): చింతకాని మండలంలోని గాంధీనగర్‌ ప్రాథమిక పాఠశాలను రాష్ట్రబృందం శుక్రవారం పరిశీలించింది. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, 3ఆర్స్‌ విధానంపై బృంద సభ్యులు పరిశీలన చేశారు. ఈ బృందానికి …

డెంగీపీడిత గ్రామంలో అధికారుల పర్యటన

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో డెంగీ జ్వరంతో బాధపడుతున్న వారిని అధికారులు పరామర్శించారు. రాష్ట్ర కీటక జనిత వ్యాధుల నివారణా కార్యక్రమ అదనపు సంచాలకులు డా.ఎస్‌.ప్రభావతి …

నగరపాలక అభివృద్ధి పనులపై మంత్రి సవిూక్ష

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ఖమ్మం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సవిూక్షించారు. నగరంలోని ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంలో ఎంపీ పొంగులేటి …

ఓటమిభయంతోనే ఎన్నికల వాయిదాకు కుట్ర

కొత్తగూడెం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): విద్యుత్‌ రంగ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ఐఎన్‌టీయూసీ అనుబంధ 327 కార్మిక సంఘ నాయకులతోపాటు మరికొందరు కలిసి కోర్టును ఆశ్రయించి ఎన్నికలను వాయిదా వేయించారని …

గిరిజనుల భూములపై పెత్తనం తగదు

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): భద్రాచలం ఏజెన్సీలోని అనేక మండలాల్లో దొడ్డిదారిన ప్రభుత్వ భూములను గిరిజనేతరులకు అధికారులు ధారాదత్తం చేస్తున్నారని ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోపించారు. గిరిజనుల సాగులో ఉన్న భూములకు …

సింగరేణిలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం

తెబొగకాసం విఫలం అయ్యిందంటున్న విపక్ష కార్మిక సంఘాలు ఖమ్మం,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): సింగరేణిలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. గుర్తింపు సంఘం తెబొగకాసం గత నాలుగైదేళ్లుగా ఇక్కడి సమస్యలను పరిష్కరించలేదని, అలాగే …

గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా బాల గౌడ్

వెల్దుర్తి ఆగష్టు 31 (జనం సాక్షి) తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా బాల గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు చేగుంట లో జరిగిన …

రోడ్డుపై లారీలు నిలిపినందుకు అద్దాలు ధ్వంసం

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్టు30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీసులు రెచ్చిపోయారు. రోడ్డుపై నిలిపారంటూ 50 లారీల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన బుధవారం చోటు …