ఖమ్మం

ప్రకృతి వ్యవసాయంపై నేడు శిబిరం

ఖమ్మం,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): ఆదివారం ఖమ్మంలో  ఉచిత ప్రకృతి వ్యవసాయ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఏకలవ్య ఫౌండేషన్‌ ప్రకటించింది. శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ స్ఫూర్తితో ఐఎల్‌టీపీ, ఏకలవ్య ఫౌండేషన్‌ …

నేడు నవోదయ ఎంట్రెన్స్‌ పరీక్ష

ఖమ్మం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో గల జవహార్‌ నవోదయ విద్యాలయంలో 2018- 2019 విద్యా సంవత్సరానికిగాను ఆరో తరగతిలో ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించనున్నట్లు …

సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలు

తొలివిడతగా 26 కోట్లు విడుదల దరఖాస్తులకు మే 3 చివరితేదీ భద్రాద్రి కొత్తగూడెం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): జిల్లాలో మత్స్యకార సొసైటీలను అర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సవిూకృత మత్స్య అభివృద్ధి …

పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఖమ్మం,మార్చి12 (జ‌నంసాక్షి): ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.  జిల్లా వ్యీప్తంగా అవసరమైన పరీక్ష కేంద్రాలను …

స్వచ్చ తెలంగాణకు సహకరించాలి

ఖమ్మం,జనవరి25(జ‌నంసాక్షి): ప్రభుత్వం స్వచ్ఛ తెలంగాణ పేరుతో పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే ఇంటింట మరుగుదొడ్డి తప్పని సరి అవసరమని భావించిన ప్రభుత్వం ప్రతి ఒక్కరూ …

మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు

ఖమ్మం,జనవరి24(జ‌నంసాక్షి): మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రలో పంటను అమ్ముకునే రైతులకు క్వింటా ఒక్కంటికి రూ 5,050 చొప్పున చెల్లించడం జరుగుతుందని, మక్క రైతులు నాణ్యమైన పంటను మాత్రమే తీసుకరావాలని …

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం 

ఖమ్మం,జనవరి23(జ‌నంసాక్షి): ఉపాధి హామి పథకం క్రింద ఎస్సీ, ఎస్టీలు నివాసిత ప్రాంతాల్లోఎ సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని మంత్రి తుమ్మలఅన్నారు.  ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రాంతాల్లో సీసీ …

అక్రమ రవాణా నిరోధానికి చర్యలు

ఖమ్మం,జనవరి23(జ‌నంసాక్షి):  ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో వివిధ శాఖలతో నిర్వహిస్తున్న చెక్‌పోస్టులను సమన్వయ పరిచడంతోపాటు నేరుగా ప్రజలనుంచి సమాచారం సేకరించేందుకు సామాజిక మాధ్యమానలు వినియోగించుకుని ముందుకు సాగుతున్నారు.  …

గ్రావిూణ రోడ్లకు ఎంపి,ఎమ్మెల్యే నిధులు

భద్రాద్రి కొత్తగూడెం,జనవరి18(జ‌నంసాక్షి): ప్రభుత్వనిర్ణయంతో నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఛిద్రమైపోయిన గ్రావిూణ అంతర్గత రోడ్ల వ్యవస్థ సమూలంగా మారిపోనుంది. ఎంపిక చేసిన గ్రామాల్లో వంద శాతం …

తండా పంచాయితీలపై తేలని లెక్క

ఖమ్మం,జనవరి18(జ‌నంసాక్షి): తెలంగాణా ప్ర భుత్వం ఏర్పడిన తరువాత 500 జనాభా దాటిన తండాలన్నింటిని గ్రామ పంచాయతీలుగా మార్చనున్నట్లు ప్రకటించటంతో ప్రభుత్వ ఆదేశాల మే రకు నివేదికలు పంపించారు. …