ఖమ్మం

శెభాష్‌.. లక్ష్మీశ్రీజ

♦ చిన్నారి ధారణ శక్తికి ముగ్ధుడైన సీఎం కేసీఆర్ ♦ సొంత ఖాతా నుంచి రూ.10 లక్షలు అందజేత ♦ ఇంటికి భోజనానికి వస్తానని హామీ ఖమ్మం …

రాములోరి ఆహ్వాన పత్రికలో అచ్చుతప్పులు

 పట్టాభిషేకం తేదీలో మార్పు నిర్లక్ష్యంపై ఈఓ జ్యోతి సీరియస్ భద్రాచలం : భద్రాచలం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం మరోమారు బయట పడింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముద్రించిన …

పాల్వంచలో నేడు న్యూడెమక్రసీ సదస్సు

ఖమ్మం,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): హరితహారం పేరుతో పేదల వద్దఉన్న భూములను లాక్కోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని న్యూ డెమక్రాసీ నేతలు ఆరోపించారు. అభివృద్ధి ముసుగులో ఆదివాసీ ప్రాంతాలు విధ్వంసానికి గురవుతున్నాయని అన్నారు. …

వడదెబ్బతో వ్యక్తి మృతి

వెంకటాపురం: రాష్ట్రంలో ఎండలు రోజుకు రోజుకు పెరిగి పోతున్నాయి. వేడిగాలులకు తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా వడదెబ్బకు గురై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన …

గుండెల్లో, తలమీద కాల్చి మరీ చంపారు!

దంతెవాడ : సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చడంలో మావోయిస్టులు చాలా దారుణంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ ప్రాంతం గుండా జవాన్లు ఎటువైపు నుంచి ఎటు వెళ్తున్నారో ముందుగానే పక్కా …

జిల్లా వైసీపీ కమిటీల నియామకం

ఖమ్మం,మార్చి30(జ‌నంసాక్షి): ఎస్‌ఆర్‌ కారగ్రెస్‌ పార్టీ జూలూరుపాడు మరడల ప్రధాన కార్యదర్శిగా మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెరదిన మాజీ సర్పంచ్‌, మాజీ మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఎదళ్లపల్లి …

విద్యుత్‌ ప్రాజెక్టులు పూర్తయితే మిగులు

ఖమ్మం,మార్చి30(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లాలోని మణుగూరులో 1080 మెగావాట్ల భద్రాది విద్యుత్తు ప్రాజెక్టు, పాల్వంచలో 800 మెగావాట్ల కేటీపీఎస్‌ ఏడో దశ ప్రాజెక్టును చేపట్టిందని టీఎస్‌ జెన్‌కో అధికారులు …

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్‌జేడీ

ఖ‌మ్మం : గార్లలో ఏర్పాటు చేసిన మూడు పదో తరగతి పరీక్ష కేంద్రాలను మంగళవారం ఆర్‌జేడీ బాలయ్య తనిఖీ చేశారు. పరీక్షల నిర్వాహణ తీరుపై ఆయన సంతృప్తిని …

ఖమ్మం నగరపాలక మేయర్‌గా పాపాలాల్‌ డిప్యూటీ మేయర్ గా బత్తుల మురళీ

హైదరాబాద్: ఖమ్మం కార్పొరేషన్ నూతన పాలకవర్గం మంగళవారం ఉదయం కొలువుదీరింది.  మేయర్ గా డాక్టర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ గా బత్తుల మురళీ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. …

విహారయాత్రలో కాలేజీ బస్సు బోల్తా…

తల్లాడ(ఖమ్మం) : విజ్ఞాన, విహార యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి బోల్తాకొట్టింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ …

తాజావార్తలు