ఖమ్మం
భద్రాద్రి రాములవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సాంబశివరావు
ఖమ్మం: భద్రాద్రి రాముల వారికి టిటిడి తరపున ఆలయ ఈవో సాంబశివరావు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
రామయ్యను దర్శించుకున్న కేంద్ర మంత్రి దత్తన్న
భద్రాచలం, (మార్చి 28) : భద్రాద్రి రామయ్య కల్యాణానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి కేంద్ర మంత్రి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.
భద్రాద్రిలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న కేసీఆర్
ఖమ్మం: జిల్లాలోని భద్రాచలంలో నేడు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
భద్రాచలానికి చేరుకున్న సీఎం కేసీఆర్…
ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలానికి చేరుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా శనివారం సీతారాములకు ఆయన పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
తాజావార్తలు
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- కేసీఆర్ స్పీచ్పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
- భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
- ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ
- మరిన్ని వార్తలు