ఖమ్మం

వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నితిన్ గడ్కరీ

ఖమ్మం:భద్రాచలంలో గోదావరినదిపై వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

నేడు ఖమ్మంకు కేంద్రమంత్రి గడ్కరీ

ఖమ్మం, మార్చి 31 : కేంద్ర, జాతీయ రహదారులు, షిప్పింగ్‌ శాఖామంత్రి నితిన్‌గడ్కరీ బుధవారం ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఉదయం 10.25 గంటలకు భద్రాచలం చేరుకోనున్న కేంద్రమంత్రి …

మున్సిపల్ సమావేశానికి మీడియాకు నో ఎంట్రీ

కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం మంగళవారం ప్రారంభమైంది. బడ్జెట్ కేటాయింపులు సరిగ్గా లేవని, ప్రాధాన్యతా అంశాలను విస్మరించారని మీడియాలో మంగళవారం కథనాలు …

గుండెమార్పిడి చేయించుకున్న మహిళకు రూ.25లక్షల ఆర్థికసాయం

ఖమ్మం, మార్చి 29 : హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న కొత్తగూడెం మహిళ పద్మకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందించింది. ప్రభుత్వం తరపున …

వైభవంగా శ్రీరాముని పట్టాభిషేకం

ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం ముగిసింది. శ్రీరాముడిని మహారాజ కిరీటంతో పట్టాభిషిక్తుడిని చేశారు. భద్రాద్రి ఆలయ ప్రాంగణంలోని మిథిల మండపంలో పట్టాభిషేక మహోత్సవం వైభవంగా …

రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్

ఖమ్మం : భద్రాచలంలో జరుగుతున్న సీతారాముల పట్టాభిషేకానికి గవర్నర్ దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించారు. పట్టాభిషేక మహోత్సవానికి భక్తులు …

2017 నాటికి మిగులు విద్యుత్‌: కేసీఆర్‌

మణుగూరు, మర్చి 28: 2017 నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ సాధిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మణుగూరులో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌కు ఆయన శనివారం మధ్యాహ్నం …

ఖమ్మం జిల్లాను మరింత అభివృద్ధి చేస్తాం – కేసీఆర్..

ఖమ్మం : మణుగూరులో 1,080 మె.వా.సామర్థ్యం గల భద్రాద్రి పవర్ ప్లాంట్ కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో 24వేల …

భద్రాద్రి పవర్‌ప్లాంట్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

ఖమ్మం : ఖమ్మం జిల్లా మణుగూరు మండలంలో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. చిక్కుడుగుంటలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ …

భద్రాద్రి రాములవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సాంబశివరావు

  ఖమ్మం: భద్రాద్రి రాముల వారికి టిటిడి తరపున ఆలయ ఈవో సాంబశివరావు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.