ఖమ్మం

సీఎం కాన్వాయ్ ని అడ్డుకున్న ఆదివాసీలు, లాఠీచార్జ్

భద్రాచలం, (మార్చి 28):  సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పంచడానికి భద్రాచలం వచ్చిన  ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. సీఎం కాన్వాయ్ ను ఆదివాసీలు అడ్డుకున్నారు. దీంతో  …

రామయ్యను దర్శించుకున్న కేంద్ర మంత్రి దత్తన్న

భద్రాచలం, (మార్చి 28) : భద్రాద్రి రామయ్య కల్యాణానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి కేంద్ర మంత్రి  సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. 

రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్

సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా శ్రీరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయన రాములవారికి అందచేశారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, బండారు దత్తాత్రేయ …

అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం

భద్రాచలంలో సీతారాముల కల్యాణం వైభవోపేతంగా జరిగింది. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవ దేవుడి వివాహం భక్త కోటికి కనువిందు చేసింది. అభిజిత్ లగ్న సుముహూర్తాన, ముక్కోటి …

భద్రాద్రిలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న కేసీఆర్

ఖమ్మం: జిల్లాలోని భద్రాచలంలో నేడు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

భద్రాచలానికి చేరుకున్న సీఎం కేసీఆర్…

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలానికి చేరుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా శనివారం సీతారాములకు ఆయన పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే రాములోరి కళ్యాణోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. రాముల …

బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి

ఖమ్మం, (మార్చి 27):  ఖమ్మం జిల్లా దుమ్మగూడెం మండలం నర్సాపురం వద్ద బైక్‌ను కారు  ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. …

నేడు ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

ఖమ్మం: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.

రేణుకా చౌదరి భర్తపై కేసు నమోదు

ఖమ్మం,మార్చి26  (జ‌నంసాక్షి) : కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి భర్త శ్రీధర్‌ చౌదరి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.  ప్రెస్‌ క్లబ్‌లో డాక్టర్‌ …