ఖమ్మం

ప్రేమికుల ఆత్మహత్య

ఖమ్మం, (ఏప్రిల్ 2): ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు కింద పడి అతను, పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. విషాదకరమైన ఈ సంఘటన  కారేపల్లి …

ఖమ్మంలో మావోయిస్టు దళ సభ్యుడు నందు అరెస్ట్‌

ఖమ్మం, ఏప్రిల్‌ 02 : చర్ల మండలం వెంకటాపురం ఏరియా కమిటీ మావోయిస్టు దళ సభ్యుడు నందు అలియాస్‌ రమేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భద్రాచలం ఏఎస్పీ …

మావోయిస్ట్ మృతదేహం లభ్యం

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ఓ మావోయిస్ట్ మృతదేహాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తిస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా చింతగుహ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎలమగొండ అడవి ప్రాంతంలో …

ఏసీబీ వలలో తల్లాడ ట్రాన్స్‌కో ఏఈ రామిరెడ్డి

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా తల్లాడ ట్రాన్స్‌కో ఏఈ రామిరెడ్డి ఏసీబీకి చిక్కారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం ఓ రైతు నుంచి ఆయన రూ.15 వేలు లంచం డిమాండ్‌ చేశారు. …

వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నితిన్ గడ్కరీ

ఖమ్మం:భద్రాచలంలో గోదావరినదిపై వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

నేడు ఖమ్మంకు కేంద్రమంత్రి గడ్కరీ

ఖమ్మం, మార్చి 31 : కేంద్ర, జాతీయ రహదారులు, షిప్పింగ్‌ శాఖామంత్రి నితిన్‌గడ్కరీ బుధవారం ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఉదయం 10.25 గంటలకు భద్రాచలం చేరుకోనున్న కేంద్రమంత్రి …

మున్సిపల్ సమావేశానికి మీడియాకు నో ఎంట్రీ

కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం మంగళవారం ప్రారంభమైంది. బడ్జెట్ కేటాయింపులు సరిగ్గా లేవని, ప్రాధాన్యతా అంశాలను విస్మరించారని మీడియాలో మంగళవారం కథనాలు …

గుండెమార్పిడి చేయించుకున్న మహిళకు రూ.25లక్షల ఆర్థికసాయం

ఖమ్మం, మార్చి 29 : హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న కొత్తగూడెం మహిళ పద్మకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందించింది. ప్రభుత్వం తరపున …

వైభవంగా శ్రీరాముని పట్టాభిషేకం

ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం ముగిసింది. శ్రీరాముడిని మహారాజ కిరీటంతో పట్టాభిషిక్తుడిని చేశారు. భద్రాద్రి ఆలయ ప్రాంగణంలోని మిథిల మండపంలో పట్టాభిషేక మహోత్సవం వైభవంగా …

రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్

ఖమ్మం : భద్రాచలంలో జరుగుతున్న సీతారాముల పట్టాభిషేకానికి గవర్నర్ దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించారు. పట్టాభిషేక మహోత్సవానికి భక్తులు …

తాజావార్తలు