ఖమ్మం

డీఈవోను ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ జీవో విడుదల

పనితీరు బాగాలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాధు బదిలీ రద్ధుకోసం ముమ్మర యత్నాలు ఖమ్మం (జనంసాక్షి): నాలుగు నెలలుగా విద్యాశాఖలో నెలకోన్న అంతర్గత కుమ్ములాటలు, పరస్పర ఆరోపణలు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు …

బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి : ఈటెల

ఖమ్మం : జిల్లాలోని బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని తెరాస శాసన సభా పక్షనేత ఈటెల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ ..దేశంలో …

నేడు శ్రీరామ పట్టాభిషేకం

భద్రాచలం,జనంసాక్షి: భద్రాచలం పుణ్యక్షేత్రం మిథిలాస్టేడియంలో శనివారం నిర్వహంచే శ్రీరామపట్టాభిషేకానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రామాలయంలో సాంప్రదాయ పూజలు అనంతరం శ్రీరామచంవూదుడు పట్టాభిషేక ప్రాంగణానికి …

తాగునీటి ఇబ్బందులు రానివ్వం

భద్రాచలం, జనంసాక్షి : గ్రామీణం , న్యూస్‌టుడే శ్రీసీతారాముల కల్యాణానికి భద్రాద్రి వచ్చే భక్తులకు తాగునీరు ఇబ్బందులు రానివ్వమని ఆర్‌డబ్ల్యూఎన్‌ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. పంచాయతీ, తమ …

పోలీసు ఆధీనంలో భద్రాద్రి

హెలీప్యాడ్‌ను పరిశీలించిన ఎస్పీ భద్రాచలం, జనంసాక్షి: పట్టణం, న్యూస్‌టుడే భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం స్వామివారి  పట్టాభిషేకం మహోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు …

గోదావరి వంతెన వద్ద యువకుడు గల్లంతు

భద్రాచలం, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా గోదావరి వంతెన వద్ద స్నానానికి వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు, అతన్ని తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన యువకుడిగా అధికారులు గుర్తించి …

ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్‌ మృతి

ఖమ్మం: ఛత్తీస్‌ఘడ్‌ పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఒక కానిస్టేబుల్‌ మృతి చెందాడు. బీజాపూర్‌ బాసగూడ అటవీ ప్రాతంలో ఈ ఘటన జరిగింది.

భద్రాచలం రాముడి సన్నిధిలో కల్యాణ ఉత్సవాలు

భద్రాచలం: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రాముడి సన్నిధిలో కల్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉదయం, సాయంత్రం యాగశాలలో ఉత్సవాంగ హవనం చేయనుండగా, రాత్రి 7 నుంచి …

పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేతలు

ఖమ్మం : పోలీసుల అదుపులో ఐదుగురు మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. పామేడు పీఎస్‌ నుంచి మావోయిస్టు అగ్రనేతలను హెలికాప్టర్‌లో భద్రాచలం తరలించేందుకు పోలీసులు యత్నించడంతో హెలికాప్టర్‌పై …

అమ్మహస్తం ప్రారంభించిన ఎమ్మెల్యే

అశ్వారావుపేట: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రూ. 185కే తొమ్మిదిరకాల సరకులను అందిచే అమ్మహస్తం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన అశ్వారావుపేటలో ప్రారంభించారు. నియోజకవర్గంలోని 6 మండలాలనుంచి లబ్ధిదారులు …

తాజావార్తలు