ఖమ్మం

ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

ఖమ్మం, జనంసాక్షి: బయ్యారం మండలం కొత్తగూడంలో ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చచచచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. కుటుంబకలహాల …

భద్రాద్రి క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన వసంతోత్సవం

ఖమ్మం, జనంసాక్షి: శ్రీరామనవమి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా భద్రాచలం రామాలయంలో ఈ ఉదయం వసంతోత్సవం ఘనంగా ప్రారంభమైంది. కాసేపటిలో శ్రీసీతారామ చంద్రస్వామిని పురవీధుల్లో వూరేగించనున్నారు. ఈ నెల 11న …

ఈ నెల 25 నుంచి మే 15 లోపు బదలీల పూర్తీ….జీఓ నెం.100 విడుదల చేసిన ప్రభుత్వం.

ఖమ్మం కలెక్టరేట్‌, (జనంసాక్షి): వివిధ శాఖల్లో సని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకోసం జీఓ నంబర్‌ 100 విడుదల చేసింది. …

గడ్డం వెంకట్రామయ్య స్మారకభావన ప్రారంబోత్సవం

బయ్యారం (జనంసాక్షి): భూమి, భుక్తికోసం, పీడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమెక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు గాదె దివాకర్‌ పిలుపునిచ్చారు. …

గాలివాన బీభత్సం-భారీగా ఆస్తి నష్టం

టేకులపల్లి (జనంసాక్షి): మండలంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులు, కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. సామాన్య ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు …

అటవీహక్కు పత్రాలు పంపిణీ కార్యాక్రమంలో గిరిజన సంఘం నాయకుల ఆందోళన

కారేపల్లి (జనంసాక్షి): మండలంలోని ఛీమలపాడు అటవీ ప్రాతంలో పొడు భూమి చేసుకోని జీవిస్తున్న గిరిజన రైతులకు సోమవారం మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అటవీహక్కు పత్రాలు పంపిణీ చేశారు. …

డీఈవోను ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ జీవో విడుదల

పనితీరు బాగాలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాధు బదిలీ రద్ధుకోసం ముమ్మర యత్నాలు ఖమ్మం (జనంసాక్షి): నాలుగు నెలలుగా విద్యాశాఖలో నెలకోన్న అంతర్గత కుమ్ములాటలు, పరస్పర ఆరోపణలు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు …

బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి : ఈటెల

ఖమ్మం : జిల్లాలోని బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని తెరాస శాసన సభా పక్షనేత ఈటెల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ ..దేశంలో …

నేడు శ్రీరామ పట్టాభిషేకం

భద్రాచలం,జనంసాక్షి: భద్రాచలం పుణ్యక్షేత్రం మిథిలాస్టేడియంలో శనివారం నిర్వహంచే శ్రీరామపట్టాభిషేకానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రామాలయంలో సాంప్రదాయ పూజలు అనంతరం శ్రీరామచంవూదుడు పట్టాభిషేక ప్రాంగణానికి …

తాగునీటి ఇబ్బందులు రానివ్వం

భద్రాచలం, జనంసాక్షి : గ్రామీణం , న్యూస్‌టుడే శ్రీసీతారాముల కల్యాణానికి భద్రాద్రి వచ్చే భక్తులకు తాగునీరు ఇబ్బందులు రానివ్వమని ఆర్‌డబ్ల్యూఎన్‌ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. పంచాయతీ, తమ …