ఖమ్మం

పోలీసు ఆధీనంలో భద్రాద్రి

హెలీప్యాడ్‌ను పరిశీలించిన ఎస్పీ భద్రాచలం, జనంసాక్షి: పట్టణం, న్యూస్‌టుడే భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం స్వామివారి  పట్టాభిషేకం మహోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు …

గోదావరి వంతెన వద్ద యువకుడు గల్లంతు

భద్రాచలం, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా గోదావరి వంతెన వద్ద స్నానానికి వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు, అతన్ని తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన యువకుడిగా అధికారులు గుర్తించి …

ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్‌ మృతి

ఖమ్మం: ఛత్తీస్‌ఘడ్‌ పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఒక కానిస్టేబుల్‌ మృతి చెందాడు. బీజాపూర్‌ బాసగూడ అటవీ ప్రాతంలో ఈ ఘటన జరిగింది.

భద్రాచలం రాముడి సన్నిధిలో కల్యాణ ఉత్సవాలు

భద్రాచలం: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రాముడి సన్నిధిలో కల్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉదయం, సాయంత్రం యాగశాలలో ఉత్సవాంగ హవనం చేయనుండగా, రాత్రి 7 నుంచి …

పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేతలు

ఖమ్మం : పోలీసుల అదుపులో ఐదుగురు మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. పామేడు పీఎస్‌ నుంచి మావోయిస్టు అగ్రనేతలను హెలికాప్టర్‌లో భద్రాచలం తరలించేందుకు పోలీసులు యత్నించడంతో హెలికాప్టర్‌పై …

అమ్మహస్తం ప్రారంభించిన ఎమ్మెల్యే

అశ్వారావుపేట: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రూ. 185కే తొమ్మిదిరకాల సరకులను అందిచే అమ్మహస్తం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన అశ్వారావుపేటలో ప్రారంభించారు. నియోజకవర్గంలోని 6 మండలాలనుంచి లబ్ధిదారులు …

ఎన్‌పీఎం సిబ్బంది తోలగింపును నిరసిస్తూ ధర్నా, వేతనాలు పెంచే వరకు ఉద్యమం

ఖమ్మంసంక్షేమ విభాగం,జనంసాక్షి : దీర్ఘకాలంగా ఇందిరా క్రాంతిపథంలో పనిచేస్తున్న ఎన్‌పీఎం (సుస్థిర సేంద్రియ వ్యవసాయం) సిబ్బందిని అకారణంగా తోలగించడాన్ని నిరసిస్తూ మంగళవారం ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శన …

‘మావోయిస్టులను కోర్టులో హజరుపరచాలి’

భద్రాచలం: నిన్న దాడులలో అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను కోర్టులో హజరుపరచాలని వారి బందువులు డిమాండ్‌ చేస్తూన్నారు. వారిని పోలీసులు ఏదైనా చేస్తారేమోనని వారు భయటపడుతున్నారు. మృత దేహాలను …

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఖమ్మం: జిల్లాలోని బూర్గంపాడు మండలం ముసలిమడుగు వద్ద ఈ ఉదయం ఓ వాహనం కల్వర్టును ఢీకొటింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను …

రూ. 8లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ

ఖమ్మం: భద్రాచలం పట్టణం జగదీష్‌ కాలనీలోని ఓ ఇంటిలో దొంగలు చొరబడి రూ. 8లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.