ఖమ్మం

నేడు రామాలయం తలుపులు మూసివేత

భద్రాచలం జనంసాక్షి:చంద్రగ్రహణం సందర్బంగా భధ్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్ధానం తలుపులను గురువారం రాత్రి 7:30నుంచి శుక్రవారంతెల్లవాజామున 4:30 గంటల వరకు మూసివెయనున్నట్లుగా ఆలయ ఈఓ ఎం.రఘునాధ్‌, ప్రదాన …

పేదల పెద్ద కొడుకు వైఎస్‌ఆర్‌..

పేదలకు పెద్దకొడుకుగా ప్రతీ ఒక్కరి సమస్య తీర్చుకుంటూ,వారికి అండగా దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి ఉన్నారని ,ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికి ఆదర్శమేనని షర్మిల అన్నారు.ముదిగోండ మండలంలో మొదటి …

మృతదేహాలతో సబ్‌స్టేషన్‌ ఎదుట రాస్తారోకో

ఖానాపూర్‌ (జనంసాక్షి): ట్రాన్స్‌కో నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మృతి చెందారని, వారి కుటుంబాలకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలాపక్షం ఆధ్వర్యంలో ఖానాపూర్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట …

ఉక్కు కర్మాగారం బయ్యారంలోనే….

మందమర్రి (జనంసాక్షి): ఖమ్మం జిల్లా బయ్యారంలోనే ఇనుప ఖనిజ నిల్వలున్నందున ఆక్కడే ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు శాఖామాత్యులు బేణివూపసాదవర్మకు టీ ఎంపీలు గడ్డం …

ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

ఖమ్మం, జనంసాక్షి: బయ్యారం మండలం కొత్తగూడంలో ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చచచచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. కుటుంబకలహాల …

భద్రాద్రి క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన వసంతోత్సవం

ఖమ్మం, జనంసాక్షి: శ్రీరామనవమి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా భద్రాచలం రామాలయంలో ఈ ఉదయం వసంతోత్సవం ఘనంగా ప్రారంభమైంది. కాసేపటిలో శ్రీసీతారామ చంద్రస్వామిని పురవీధుల్లో వూరేగించనున్నారు. ఈ నెల 11న …

ఈ నెల 25 నుంచి మే 15 లోపు బదలీల పూర్తీ….జీఓ నెం.100 విడుదల చేసిన ప్రభుత్వం.

ఖమ్మం కలెక్టరేట్‌, (జనంసాక్షి): వివిధ శాఖల్లో సని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకోసం జీఓ నంబర్‌ 100 విడుదల చేసింది. …

గడ్డం వెంకట్రామయ్య స్మారకభావన ప్రారంబోత్సవం

బయ్యారం (జనంసాక్షి): భూమి, భుక్తికోసం, పీడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమెక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు గాదె దివాకర్‌ పిలుపునిచ్చారు. …

గాలివాన బీభత్సం-భారీగా ఆస్తి నష్టం

టేకులపల్లి (జనంసాక్షి): మండలంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులు, కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. సామాన్య ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు …

అటవీహక్కు పత్రాలు పంపిణీ కార్యాక్రమంలో గిరిజన సంఘం నాయకుల ఆందోళన

కారేపల్లి (జనంసాక్షి): మండలంలోని ఛీమలపాడు అటవీ ప్రాతంలో పొడు భూమి చేసుకోని జీవిస్తున్న గిరిజన రైతులకు సోమవారం మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అటవీహక్కు పత్రాలు పంపిణీ చేశారు. …

తాజావార్తలు