ఖమ్మం

మూడునెలల్లోగా రెవెన్యూ దరఖాస్తులు పరిష్కారిస్తామన్న మంత్రి రఘువీరారెడ్డి

భద్రాచలం: రెవిన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను మూడు నెలల్లోగా పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామస్వామి వారిని …

జేసీబీ జప్తు

అశ్వారావుపేట: అశ్వారావుపేట సమీపంలోని ప్రభుత్వ చెరువుకట్టను తవ్వి చదును చేస్తున్న ఓ జేసీబీని అధికారులు స్వాధీనం చేసుకుని జప్తు చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయనున్నట్లు …

ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. ఈ  నెల 5న ముఖ్యమంత్రి కిరణ్‌కుమబార్‌రెడ్డి జిల్లా ఇల్లెందులో పర్యటించనున్నారు. ఎస్సీ . ఎస్టీ ఉప ప్రణాళికను …

ఖమ్మం జిల్లాలో ఈనెల 5న ముఖ్యమంత్రి పర్యటన

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. ఈ నెల 5న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  ఖమ్మం జిల్లా ఇల్లెందులో పర్యటించనున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను ఆయన …

కలెక్టరేట్‌ వద్ద భాజపా దీక్షలు

ఖమ్మం సంక్షేమం: విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక నిరాహా రదీక్షలు …

విద్యార్థులకిచ్చే బస్సు పాస్‌ ఛార్జీల పెంపు యోచనను విరమించకోవాలి

ఖమ్మం సంక్షేమం: విద్యార్థులకిచ్చే బస్సుపాస్‌ ఛార్జీల పెంపు యోచనను విరమించుకోవాలని పీడీఎన్‌యూ ఆధ్వర్యంలో బస్‌ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎన్‌యూ జిల్లా కార్యదర్శి …

ఛార్జీల పెంపుపై భగ్గుమన్న పాలమూరు రైతన్న

మహబూబ్‌నగర్‌ : కరెంట్‌ ఛార్జీల పెంపుపై పాలమూరు రైతన్న కన్నెర్ర చేశాడు. గద్వాల మండలం అనంతారం సబ్‌ స్టేషన్‌ వద్ద పెంచిన ఛార్జీలను తగ్గించాలని రైతులు ఆందోళన …

ఖమ్మంలో స్పికర్‌కు తెలంగాణ సెగ

ఖమ్మం : ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న స్పికర్‌ నాదెండ్ల మనోహర్‌కు తెలంగాణ సెగ తగిలింది. జిల్లా కేంద్రంలోని స్థానిక జేఏసీ నేత ఒకరు స్పీరును తెలంగాణపై …

నేడు ఖమ్మం జిల్లాలో శాసనసభ కమిటీ పర్యటన

ఖమ్మం : స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ నేతృత్వంలోని శాసనసభ కమిటీ నేటినుంచి రెండు రోజుల పాటు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించనుంది. ఓపెన్‌ కాస్టులతో నిర్వాసితులవుతున్న గిరిజనుల …

గిట్టు బాటు ధర కోసం ఖమ్మం మార్కెట్లో ఆందోళన

ఖమ్మం : పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ఖమ్మం మార్కెట్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. మిర్చికి గిట్టుబాటు ధర చెల్లించేంతవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు …