ఖమ్మం

విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టరు అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు

వైరా: విద్యుత్తు స్తంభాన్ని ట్రాక్టరు ఢీకొట్టింది. స్థానిక బస్టాండ్‌ ఎదురుగా గల మార్కెట్‌ ఏరియాలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విద్యుత్తు స్తంభం విరిగిపోయింది. అదృష్టవశాత్తూ …

శబరి-గోదావరి నది స్నానానికి వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతు

ఖమ్మం: కూనవరంలో శబరి-గోదావరి నదుల సంగమం వద్ద స్నానానికి వెళ్లిన ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో స్థానికులు నలుగురిని రక్షించారు. గల్లంతైన ఇద్దరి ఆచూకీ కోసం అధికారులు …

అగ్ని ప్రమాదం వల్ల 12 ఇళ్లు పూర్తిగా దగ్థమయ్యాయి రూ.20లక్షల ఆస్తి నష్టం

వేలేరుపాడు: మండలంలోని రేపాక గొమ్మలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 12 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. రూ.20లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. …

ప్రశాంతంగా బంద్‌ నిర్వహిస్తున్నారు

గాంధీచౌక్‌ (ఖమ్మం): పెంచిన విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా విపక్షాలు ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు మంగళవారం ఖమ్మం నగరంలో బంద్‌ ప్రశాంతంగా జరుగుతోంది. సీపీఐ, సీపీఎం, సీపీఐ …

ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్‌

ఖమ్మం పట్టణం: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ విపక్షాలు చేపట్టిన బంద్‌ ఖమ్మం జిల్లాలో ప్రశాతంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 5గంటలనుంచి వామపక్షాల నేతలు ఖమ్మం బన్‌ …

శ్రీరామ నవమికి ప్రత్యేక బస్సులు

వైరారోడ్డు(ఖమ్మం): భద్రాచలంలో జరగనున్న శ్రీరామ నవమి ఉత్సవాలకు 360 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు కరీంనగర్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) పురుషోత్తం తెలిపారు. ఆయన ఈ …

లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓమహిళ మృతి

చింతకాని: మండలంలోని నాగులవంచ వద్ద ద్విచక్ర వాహన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. విజయవాడకు చెందిన వెంకటరెడ్డి, పద్మ దంపతులు ద్విచక్రవాహనంపై వస్తుండగా …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం పరిధిలోని కేశ్వాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కొత్తగూడెం కూలీలైస్‌కు చెందిన వెంకన్న …

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై తెదేపా సంతకాల సేకరణ

ఖమ్మం పట్టణం: విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసనగా తెదేపా సంతకాల సేకరణ ఖమ్మం పట్టణంలో కొనసాగుతోంది. సర్దార్‌పటేల్‌ స్టేడియంలో ఉదయం నడకకు వచ్చిన వారి నుంచి నేతలు …

కొత్తూరులో సీఎం పర్యటన

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం కొత్తూరులో సీఎం పర్యటిస్తున్నారు. కొత్తూరులో నిర్వహించిన ఎస్టీ ఉప ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

తాజావార్తలు