ఖమ్మం

ఫిబ్రవరి 20, 21న దేశవ్యాప్త సమ్మె

ఖమ్మం, నవంబర్‌ 6 : కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను రద్దు చేసి, కనీస వేతనం 10వేల రూపాయల వరకు అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత, కాలం …

తుపాన్‌ వల్ల నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : సిఎం

ఖమ్మం, నవంబర్‌ 6 : నీలం తుపాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారంనాడు ఆయన …

కేంద్ర నిధులతో సాయం అందిస్తాం : ముఖ్యమంత్రి కిరణ్‌

ఖమ్మం : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. జిల్లాలోని సత్తుపల్లి, దమ్మపేట మండలాల్లో ఈ రోజు అయన …

పశ్చిమ గోదావరి జిల్లాకు బయల్దేరిన సీఎం

ఖమ్మం : ముక్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఖమ్మం జిల్లాలోని వరద బాదిత ప్రాంతాల పర్యటన ముగించుకుని పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు బయల్దేరారు. హెలికాప్టరులో అయన తాడేపల్లిగూడెం వెళ్తున్నారు.

పించనుదారుల రాష్ట్ర సదస్సు వాయిదా

భద్రాచలం : అల్‌ పెన్షనర్స్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషస్‌ అధ్వర్యంలో కోత్తగూడెంలో ఈ నెల 7న జరగాల్సిన రాష్ట్ర స్థాయి సదస్సు వాయిదా చేసింది. ఈ మేరకు …

కరకగూడేంలో ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నా పోలీసులు

ఖమ్మం: జిల్లాలోని చినపాక మండలం కరగూడేంలో ఇద్దరు మావోయిస్టులను స్పెషల్‌ పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ నిమ్మిత్తం కొత్తగూడెం ఓఎస్టీ వద్దకు తరలిస్తున్నట్లు సమాచారం, …

సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఖమ్మం : జిల్లాలోని సత్తుపల్లిలో నీలం తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఓపెన్‌కాస్ట్‌ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఉత్పత్తి నిలిపివేశారు. గత …

డిగ్రీ వార్షిక రుసుము చెల్లించాలి

భద్రాచలం : డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థుల వార్షిక రుసుమును ఈ నెల 5 లోగా చెల్లించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. వి. కృష్ణ …

తల్లాడ చేరిన సాగునీటిసాధన యాత్ర

ఖమ్మం : సీపీఎం ఆధ్యర్యంలో చేస్తున్న సాగునీటి సాధన మహారైతు యాత్ర తల్లాడ గ్రామం చేరుకుంది. వివిధ పార్టీల నేతల నేతలు  ఈ యాత్రకు సంఘీభావం తెలిపారు.

హౌసింగ్‌, కార్ల రుణాల మంజూరు

ఖమ్మం, నవంబర్‌ 3 : ఈ నెల 25న తమ కార్యాలయ అవరణ మందు హౌసింగ్‌ రుణాలు, కార్ల రుణాల మంజూరుకై రుణమేలా నిర్వహించనున్నట్లు స్టెట్‌ బ్యాంక్‌ …

తాజావార్తలు