ఖమ్మం

డెంగ్యూ నివారణకు హోమిమో మందుల పంపీణీ

ఖమ్మం : పట్టణంలోని సారధి నగర్‌ ప్రాంతాంలో డెంగ్యూ నివారణ కోసం హోమిమో మందలను కమిషనర్‌ శ్రీనివాస్‌ పంపీణీ చేశారు. పట్టణ శివారు ప్రాంతాల్లో పలువురికి డెంగ్యూ …

దాల్‌మిల్లులో అక్రమ పటాకుల పట్టివేత

ఖమ్మం: రైసు విల్లులో అక్రమంగా నిలువ ఉంచిన పటాకులను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. మధిరలోని ధనలక్ష్మి దాల్‌మిల్లులో నిల్వవుంచిన పది లక్షల రూపాయల పటాకులను వారు సీజ్‌ …

అనుసూచిత్‌ జాతికి రిజర్వేషన్లు కల్పించాలి

ఖమ్మం, నవంబర్‌ 6 : అనుసూచిత్‌ జాతికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు వర్తింప చేయాలని ఆ జాతి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చదలవాడ కృపాకుమార్‌ …

20లోగా ఉపకార వేతనాలకు దరఖాస్తులు

ఖమ్మం, నవంబర్‌ 6 : 2012-13 విద్యాసంవత్సరంలో పోస్ట్‌మెట్రిక్‌ ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థులు ఈ నెల 20 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ తెలిపారు. …

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బాలాజీనాయక్‌

ఖమ్మం, నవంబర్‌ 6 : మార్చి 2013లో జరగనున్న ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ పిఆర్‌టియు నుంచి ఖమ్మం రూరల్‌ మండలానికి చెందిన బాలాజీనాయక్‌ టిక్కెట్‌ …

రాష్ట్రస్థాయి పోటీలకు కోలారం పాఠశాల బాలిక

ఖమ్మం, నవంబర్‌ 6 : రాష్ట్రస్థాయి అండర్‌-14 పాఠశాలల క్రీడలకు ఇల్లందు మండలంలోని పోలారం ప్రాథమికోన్నత పాఠశాల బాలిక ఎంపికైంది. అండర్‌-14 బాలికల జిల్లా స్థాయి కబడ్డీ …

ఫిబ్రవరి 20, 21న దేశవ్యాప్త సమ్మె

ఖమ్మం, నవంబర్‌ 6 : కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను రద్దు చేసి, కనీస వేతనం 10వేల రూపాయల వరకు అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత, కాలం …

తుపాన్‌ వల్ల నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : సిఎం

ఖమ్మం, నవంబర్‌ 6 : నీలం తుపాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారంనాడు ఆయన …

కేంద్ర నిధులతో సాయం అందిస్తాం : ముఖ్యమంత్రి కిరణ్‌

ఖమ్మం : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. జిల్లాలోని సత్తుపల్లి, దమ్మపేట మండలాల్లో ఈ రోజు అయన …

పశ్చిమ గోదావరి జిల్లాకు బయల్దేరిన సీఎం

ఖమ్మం : ముక్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఖమ్మం జిల్లాలోని వరద బాదిత ప్రాంతాల పర్యటన ముగించుకుని పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు బయల్దేరారు. హెలికాప్టరులో అయన తాడేపల్లిగూడెం వెళ్తున్నారు.