ఖమ్మం

రైతు ఇంట్లో దోపీడీ

ఖమ్మం: జిల్లాలోని భద్రాచలం మండలం గన్నేరుగొయ్యలపాడులోని ఓ రైతు ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ రోజు ఉదయం తుపాకులతో ఐదుగును దుండగులు రైతును బెదిరించి 15 తులాల …

నేడు వైరాలో చెట్లు వేలం

ఖమ్మం, అక్టోబర్‌ 28: వైరలోని పశుగణాభివృద్ధి సంస్థ ఆవరణంలోని చెట్లకు సోమవారంనాడు వేలంపాట నిర్వహించనున్నట్టు  సంస్థ కార్యదర్శి డాక్టర్‌ నరేంద్రకుమార్‌ తెలిపారు. వాస్తవంగా ఈ నెల 18వ …

15 అడుగుల మేర పెరిగిన బెండ చెట్టు

ఖమ్మం, అక్టోబర్‌ 28 : జిల్లాలోని మొలకలపల్లి మండల కేంద్రంలో రాంబాబు అనే ఒక వ్యక్తి ఇంటి పెరట్లో 15 అడుగుల బెండ చెట్టు ఉంది. సాధారణంగా …

నర్సింగ్‌ అసిస్టెంట్‌ కోర్సులో ఉచిత శిక్షణ

ఖమ్మం, అక్టోబర్‌ 28 : మెస్మా, అపిట్కో ఆధ్వర్యంలో రాజీవ్‌ యువకిరణాలు పథకం కింద నర్సింగ్‌ అసిస్టెంట్‌ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అపిట్కో లిమిటెడ్‌ కన్సల్టెంట్‌ …

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలి

ఖమ్మం, అక్టోబర్‌ 28 : ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడంతో పాటు కొత్తగా మరిన్ని సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించాలని సిపిఎం …

30న పిఆర్‌టియు ధర్నా

ఖమ్మం, అక్టోబర్‌ 28: మదిర ఉపవిద్యాశాఖాధికారి వైఖరికి నిరసనగా ఈ నెల 30న మదిరలో ధర్నా నిర్వహించనున్నట్లు పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్‌ తెలిపారు. మదిర డిప్యూటీ …

కరెంట్‌ కోత… దోమల మోత

ఖమ్మం, అక్టోబర్‌ 28 : జిల్లా కేంద్రంలో రోజు పగటిపూట ఆరు గంటల కరెంట్‌కోతకు తోడు ప్రతిరోజు రాత్రిపూట మూడు నుండి నాలుగు గంటల పాటు విద్యుత్‌ …

భద్రాచలం పట్టణ పరిశుభ్రతకు సహకరించండి

ఖమ్మం, అక్టోబర్‌ 28 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం పట్టణ పరిశుభ్రతకు అందరూ సహకరించాలని భద్రాచలం పట్టణ ప్రత్యేకాధికారి, సబ్‌ కలెక్టర్‌ భరత్‌గుప్తా వ్యాపారులను కోరారు. భద్రాచలం …

ఎస్‌బిహెచ్‌ ఖాతా నుంచి రూ.30వేలు మాయం

ఖమ్మం, అక్టోబర్‌ 26: జిల్లాలోని వెంకటాపురం మండలంలో గల ఎస్‌బిహెచ్‌కు చెందిన  ఖాతాదారు ఖాతా నుంచి రూ.30వేల రూపాయలు మాయమైన సంఘటన వెలుగు చూసింది. బాధితుడు కె.వెంకటేశ్వర్లు, …

జ్వరాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ

ఖమ్మం, అక్టోబర్‌ 26 : డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతమైన జ్వరాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చర్యలు చేపడుతున్నామని మలేరియా అధికారి రాంబాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా …