Main

భార్యను హత్య చేసిన భర్త

నల్లగొండ: జిల్లాలోని దారుణం చోటు చేసుకుంది. నల్లగొండ మండలం దండంపల్లిలో ఓ భర్త భార్య గొంతు కోసి హత్య చేసి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న …

కొనసాగుతున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల శిక్షణా తరగతులు..

నల్గొండ : నాగార్జున సాగర్ లోని విజయవిహార్ లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల శిక్షణా తరగతులు రెండో రోజు కొనసాగుతున్నాయి. పరిశ్రమలు, గనులు, ఐటీ రంగంపై డాక్టర్ సురేందర్‌రెడ్డి, …

నల్గొండలో భారీ వర్షం..

నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో జిల్లా అతలాకుతలమైంది. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం …

ప్రారంభమైన టీఆర్ఎస్ శిక్షణా తరగతులు..

నల్గొండ : సాగర్ తీరంలోని విజయ విహార్ లో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్, మాజీ ఎన్నికల కమిషన్ లింగ్డో తదితరులు హాజరయ్యారు.

నేటి నుండి టీఆర్ఎస్ శిక్షణా తరగతులు.

నల్గొండ : నేటి నుండి టీఆర్ఎస్ రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రులు హాజరు కానున్నారు.

నల్గొండ జిల్లాలో భారీ దోపిడీ…

నల్గొండ: జిల్లాలోని సాయిదుర్గ చిట్ ఫండ్ లో భారీ దోపిడీ జరిగింది. చిట్ ఫండ్ లోని రూ.20 లక్షల రూపాయలను దుండగులు దోచుకెళ్లారు. యజమానిపై పోలీసులు అనుమానం …

ఆర్డీఓ, డిప్యూటి డైరక్టర్, ఆర్ఐ లపై వేటు..

నల్గొండ : యాదగిరిగుట్టలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. ఆర్డీఓ సోములు నాయక్, డిప్యూటి డైరెక్టర్ విజయ్ కుమార్, ఆర్ఐ నాగరాజ్ లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ …

కెనరా బ్యాంకు సిబ్బంది దాష్టీకం..

5నల్గొండ : తుంగతుర్తిలోని కెనరా బ్యాంకు సిబ్బంది ఓ కస్టమర్ పై దాడి చేశారు. జీరో అకౌంట్ సమాచారం అడిగినందుకు దాడి చేశారు. బ్యాంకు నుండి వెళ్లిన …

చందుపట్ల చెరువు అభివృద్ధికి కోటిన్నర: కేసీఆర్

 నల్గొండ : జిల్లాలోని చందుపట్ల చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే నకిరేకల్‌ నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా …

మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన సీఎం కేసీఆర్..

నల్గొండ : జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లలో పెద్ద చెరువు పునరుద్దరణ పనులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మిషన్ కాకతీయలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ …