నల్లగొండ

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ – మథర్ థెరిస్సా మండల మహిళా సమైఖ్య వారి ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు.

తొరూరు 12 ఆగస్టు (జనంసాక్షి)    మండలంలోని సమీకృత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహ సముదాయం నందు గల విద్యార్థులకు మహిళల ఆధ్వర్యంలో రాఖీ పండుగ ఘనంగా …

సమూహిక రక్షాబంధన్ కార్యక్రమం

ఆళ్లపల్లి ఆగష్టు12(జనం సాక్షి)  ఆళ్ళపల్లి మండల అధికారులు తహసీల్దార్ మొహమ్మద్ సాదియా సుల్తానా, ఎంపీడీవో మందా మంగమ్మ, ఎస్సై పి.సంతోష్ ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక రక్షాబంధన్ కార్యక్రమం …

గాజులపల్లి లో వ్యక్తి అదృశ్యం ……

దౌల్తాబాద్, ఆగస్టు 12, జనం సాక్షి. మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో ఓ వ్యక్తి అదృశ్యం అయిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే పోలీసుల కథనం ప్రకారం …

మల్లాపూర్ వార్డు కార్యక్రమంలో ఘనంగా రాఖీ పండుగ

నాచారం(జనంసాక్షి):   మల్లాపూర్ వార్డ్ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందర్బంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకురాళ్లు చింతపల్లి ఆండాలు , బూరుగు సుశీల, ఎం.డి పర్వీన్, ఎం.డి  రహేనా స్థానిక …

నేడు హె.బి.కాలనీలో ఫ్రీడమ్ ర్యాలీ

నాచారం(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో  భాగంగా నేడు ఉదయం 10.30  గంటల కు ఫస్ట్ ఫేస్ ప్లే గ్రౌండ్ నుండి …

*వీఆర్ఏ సమస్యలు న్యాయబద్ధమైనవి- శంషాబాద్ తహసిల్దార్ జనార్దన్ రావు*

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : వీఆర్ఏలు చేస్తున్న సమ్మె, వాళ్ల సమస్యలు న్యాయాబద్ధమైనవని శంషాబాద్ తహసిల్దార్ జనార్దన్ రావు అన్నారు. గత 19 రోజులుగా వీఆర్ఏలు …

గాంధారి మండలంలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత- ఎస్సై సాయిరెడ్డి

_గాంధారి జనంసాక్షి ఆగస్టు 12  కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని రేషన్ బియ్యం శుక్రవారం పట్టుకున్నట్లు ఎస్సై సాయిరెడ్డి తెలిపారు పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి  …

మున్సిపల్ పారిశుద్ధ కార్మికులతో రక్షా బంధన్ పండుగ

భువనగిరి. జనం సాక్షి. భువనగిరి పట్టణ 23వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి  సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులతో రక్షాబంధన్ పండుగను జరుపుకున్న స్థానిక …

మునుగోడు నుంచే బిజెపి పతనం ప్రారంభం

ఉప ఎన్నికలపై కమ్యూనిస్టులు సమీక్ష నల్గొండ బ్యూరో. జనం సాక్షి : మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి పతనం ప్రారంభమైందని నియోజకవర్గ ప్రజలు బిజెపికి తగిన రీతిలో …

జాతీయ జెండాల పంపిణీ

జనంసాక్షి రాజంపేట్ మండలంలోని తలమడ్ల గ్రామంలో జాతీయ జెండాలను గ్రామ సర్పంచ్ యాదవ రెడ్డి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజు ఉప సర్పంచ్ శ్రీనివాస్ …