నల్లగొండ

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ బోగీలో స్వల్పంగా మంటలు

నల్గొండ : రామన్నపేట వద్ద జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ బోగీలో స్వల్పంగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. ఘటనపై సమాచారమందించడంతో రైల్వే …

లారీ ఢీకొని రైతు మృతి

గరిడేపల్లి : నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలంలోని వాయినిగూడెం గ్రామ శివారులో లారీ ఢీకొన ఓ వ్యక్తి మృతి చెందాడు. నర్సయ్య (45) అనే రైతు పొలం …

అగ్ని ప్రమాదంలో ఐదు దుకాణాల దగ్థం

కోదాడ : నల్గోండ జిల్లా కోదాడలోని పాత తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు దుకాణాలు దగ్థమయ్యాయి. ఓ దుకాణంలో సిలిండర్‌ పేలి మంటలు …

మిర్యాలగూడలో దోపిడీ దొంగల బీభత్సం

నల్గొండ : మిర్యాలగూడ హనుమాన్‌పేటలో దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. నిన్న రాత్రి ఓ ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులను కట్టేసి 40 తులాల …

నేడు స్వాతి పూజ

నల్గొండ, ఫిబ్రవరి 2 (): శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం శతమటాభిషేకం నిర్వహిస్తారు. శ్రీ స్వామి జన్మదిన నక్షత్రం స్వాతి సందర్భంగా ఆదివారంనాడు వేకువ జామున స్వయంభువులకు …

విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించాలి : కలెక్టర్‌

నల్గొండ, ఫిబ్రవరి 2 (): జిల్లాలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పోటీ పరీక్షల ఉచిత శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ఎ.తేజ్‌ భరత్‌ ప్రారంభించారు. ఈ …

20,21తేదీల్లో సార్వత్రిక సమ్మె

నల్గొండ, ఫిబ్రవరి 2 (): దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉండాలని సిఐటీయూ జిల్లా అధ్యక్షుడు తిరందాసు గోపీ కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికలు …

చేనేత సహకార సంఘాలఎన్నికలకు 4న నామినేషన్లు

నల్గొండ, జనవరి 31 (): జిల్లాలోని 65 చేనేత సహకార సంఘాలకు జరగనున్న ఎన్నికలు ఈ నెల 4వ తేదీన నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ ఎన్నికలు ఆయా …

8న జిల్లా పరిషత్‌ సమన్వయ సమీక్షా సమావేశం

నల్గొండ, జనవరి 31 (): జిల్లాలో 8వ తేదీన  జిల్లా పరిషత్‌ సమన్వయ సమీక్షా సమావేశం జరగనున్నట్లు జడ్పీ సీఈవో కోటిరెడ్డి తెలిపారు. ఈ సమావేశాలు ప్రతి …

6 నుంచి 23 వరకు ఉచిత ఆరోగ్యశ్రీ శిబిరాలు

నల్గొండ, జనవరి 31 ():  జిల్లాలో ఉచిత రాజీవ్‌ ఆరోగ్యశ్రీ మెగా వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకుకోవాలని ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్‌ ఎన్‌.నాగరాజుకుమార్‌ తెలిపారు. ఈ శిబిరాలను 6 …