నల్లగొండ

లారీని ఢీకొన్న బస్సు`నలుగురి మృతి

నల్గొండ, నకిరేకల్‌ : హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వెళుతున్న ఆర్టీసీ బస్సు అగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిన సంఘటన నకిరేకల్‌ పట్టణ శివారులో బుధవారం …

ఆటో బోల్తా, ఆరుగురికి గాయాలు

నవీపేట గ్రామీణం : మండల కేంద్రంలోని కాలార్‌ పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడినట్లు ఎస్సై సుధాకర్‌ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం నవీపేట …

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు… నలుగురి మృతి

నకిరేకల్‌ : పట్టణ శివారులో హైదరాబాద్‌ `విజయవాడ జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున అర్టీసీ బస్సు ఆగి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. …

తల్లి ఇంటిలోనే చోరీ కుమారుడి అరెస్టు

మిర్యాలగూడ, జనంసాక్షి: పట్టణంలోని కుండల బజారులో ఇటీవల తన తల్లి ఇంటిలోనే చోరీకి పాల్పడ్డ ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.38వేల నగదు …

పెళ్లికోసం ప్రియురాలి రాస్తారోకో

చిలుకూరు: మండలంలోని ఆచార్యుల గూడెం గ్రామానికి చెందిన నెమ్మాది శిరీష, ఎపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శిరీష గత రెండు …

యువకుల శ్రమదానం

చిలుకూరు : మండలంలోని సీతారామపురం గ్రామానికి చెందిన 20 మంది యువకులు సాగర్‌ నీటితో ఆ గ్రామంలోని చెరువునింపే కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రమదానంలో భాగంగా ఎల్‌-3 కాల్వ …

పాడి అభివృద్ధికి కృషిచేయాలన్న పశువైద్యాధికారి

చిలుకూరు: పాడి అభివృద్ధికి రైతులు పశువైద్యాధికారుల సలహాలతో పాల ఉత్పత్తిని పెంచాలని పశువైద్యాధికారి పెంటయ్య అన్నారు. శనివారం రామాపురం గ్రామంలో జరిగిన రైతు చైతన్య యాత్రలో ఆయన …

సూర్యపేట న్యాయమూర్తి బదిలీ

సూర్యపేట లీగల్‌, జనంసాక్షి: నల్గొండ జిల్లా భూ సంస్కరణల అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌, సూర్యాపేట రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్‌. భజరంగబాబు బదిలీ అయ్యారు. ఇప్పటివరకు …

నేటి నుంచి 23వరకు రాష్ట్రస్థాయి ఎండ్ల పందేలు

వేపలసింగారం(హుజూర్‌నగర్‌ రూరల్‌), జనంసాక్షి: మండలంలోని వేపలసింగారం గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా నేటి నుంచి 23 వరకు రాష్ట్రస్థాయి ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నట్లు …

హస్తంతో మోసం చేయొద్దు: ఎమ్మెల్యే చందర్‌రావు

చిలుకూరు: రాష్ట్ర ప్రభుత్వం అమ్మహస్తం పథకం పేరుతో పేద ప్రజలను మోసం చేయవద్దని కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు అన్నారు. గురువారం చిలుకూరు మండల కేంద్రంలో అమ్మహస్తం …