నల్లగొండ
తల్లీ కూతుళ్ళ దుర్మరణం
నల్గోండ: కట్టగూడెం మండలంలోని మూత్యలమ్మ గూడెం వద్ద కారు స్కూటరును ఢీ కోనటంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ఇద్దరు తల్లీ కూతుళ్ళు
కరెంట్షాక్తో వ్యక్తి మృతిx
నల్గోండ: నల్గోండ మండలం కంచనపల్లి గ్రామంలో మోటరు వైర్లు సరిచేస్తుండగా రమేశ్(18) అనే యువకుడు మృతిచెందాడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నార
ఉరివేసుకుని రైతు ఆత్మహత్య
నల్గోండ: రాజంపేట మండలలోని బసంతపురంలో కృష్ణరెడ్డి(48) అర్థిక ఇబ్బందులతో వ్యవసాయ బావి దగ్గర వేళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణరెడ్డికి బార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
తాజావార్తలు
- 2030 నాటికి 200 మి.చ.అ. కమర్షియల్ స్పేస్ : మంత్రి శ్రీధర్ బాబు
- నిజమైన పేదలకు సాయం చేయడం సంతోషకరమైన విషయం : కోట రవీందర్ రెడ్డి
- సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం
- కంచగచ్చిబౌలి భూముల వివాదం
- పర్యావరణ విధ్వంసంలో కాంగ్రెస్ బిజీ
- కారు డోర్ లాక్.. ఇద్దరు చిన్నారులు మృతి
- ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- సుడాన్లో పారామిలిటరీ బలగాల దాడి..
- పండగ వేళ ఉక్రెయిన్పై విరుచుకుపడ్డ రష్యా..
- మరిన్ని వార్తలు