నల్లగొండ
తల్లీ కూతుళ్ళ దుర్మరణం
నల్గోండ: కట్టగూడెం మండలంలోని మూత్యలమ్మ గూడెం వద్ద కారు స్కూటరును ఢీ కోనటంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ఇద్దరు తల్లీ కూతుళ్ళు
కరెంట్షాక్తో వ్యక్తి మృతిx
నల్గోండ: నల్గోండ మండలం కంచనపల్లి గ్రామంలో మోటరు వైర్లు సరిచేస్తుండగా రమేశ్(18) అనే యువకుడు మృతిచెందాడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నార
ఉరివేసుకుని రైతు ఆత్మహత్య
నల్గోండ: రాజంపేట మండలలోని బసంతపురంలో కృష్ణరెడ్డి(48) అర్థిక ఇబ్బందులతో వ్యవసాయ బావి దగ్గర వేళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణరెడ్డికి బార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
తాజావార్తలు
- సెస్” లో ఏం జరుగుతోంది..?
- ఉక్కు మహిళ ఇందిరాగాంధీ: ఎమ్మెల్యే గండ్ర
- నిరుపేదల అభ్యున్నతికి పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ
- మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
- సంగారెడ్డిలో ఇందిరా గాంధీ జయంతి…
- వచ్చే రెండ్రోజులు మరింత చలిగాలులు
- ఏసీబీకి చిక్కిన ఎస్సై పరార్
- రైతుల సంక్షేమమే సీఎం లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర
- గ్రంథాలయాలు విద్యార్థుల మనోవికాస కేంద్రాలు
- పొగమంచులో ప్రయాణాలు చేయొద్దు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే
- మరిన్ని వార్తలు




