Main

టిఆర్‌ఎస్‌కు తిరుగులేదు: జీవన్‌ రెడ్డి

నిజామాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయంపై ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్‌కు తిరుగే లేదని… ఇది అఖండ విజయమని …

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలకు కవిత శుభాకాంక్షలు

నిజామాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి  ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి …

మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

వేల్పూరులో ఐసియూ విభాగం ప్రారంభించిన మంత్రి వేముల నిజామాబాద్‌,బిసెంబర్‌10(జనం సాక్షి): రాష్ట్రంలోని పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు`భవనాలు,గృహ నిర్మాణ …

ఇసుక్‌ మాఫియా దాడిలో విఆర్‌ఎ మృతి

పోలీస్‌ స్టేషన్‌ ముందు కుటుంబ సభ్యుల ఆందోళన నిజామాబాద్‌,డిసెంబర్‌7  (జనంసాక్షి) :   నిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇసుక మాఫియా దాడిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి హతమయ్యాడు. …

వ్యాక్సిన్‌ పట్ల ప్రజల్లో విముఖత

అధికారులు వెళ్లినా కానరాని ఆసక్తిఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌పై దృష్టి నిజామాబాద్‌,డిసెంబర్‌3  (జనంసాక్షి)  : కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు వ్యాక్సిన్‌ కోసం క్యూ కట్టారు. ప్రస్తుతం కొంత …

నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా కవిత నామినేషన్‌

బలాల నేపథ్యంలో ఏకగ్రీవం కానున్న ఎన్నిక నిజామాబాద్‌,నవంబర్‌ 23 (జనంసాక్షి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత తరపున మొదటి సెట్‌ నామినేషన్‌ దాఖలయ్యింది. …

ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యంతో ఆందోళన

సకాలంలో కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ రూ.800 కోట్లకుపైగా కొనుగోళ్లు జరిగినట్లు అంచనా నిజామాబాద్‌,నవంబర్‌ 23 (జనంసాక్షి) : జిల్లాలో ఇప్పటి వరకు 800 కోట్లకుపైగా ధాన్యం కొనుగోలు జరిగినట్లు …

`అభివృద్ది టిఆర్‌ఎస్‌కు మాత్రమే సాధ్యం బంగారు  తెలంగాణ సాకారం కావాలి

    బిజెపి నేతల విమర్శలతో ఒరిగేదేవిూ లేదు ఆర్టీసీ ఛైర్మన్‌,ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ నిజామాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ పార్టీ నిదర్శనమని, గత తెలంగాణకు నేటి …

6లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

అకాల వర్షాలతో రైతుల్లో ఆందోళన ధాన్యం సేకరణ ఆలస్యంతో ఇక్కట్లు కామారెడ్డి,నవంబర్‌6 ,( జనం సాక్షి ):  జిల్లాలో ఈ వర్షాకాలం సీజన్‌లో లక్షల ఎకరాల్లో రైతులు వరి …

వరికి బదులు అపరాలు పండిరచాలి

రైతులను చైతన్యం చేస్తున్న అధికారులు ధాన్యం కొనుగోళ్లకు కూడా పక్కగా ఏర్పాట్లు కామారెడ్డి,అక్టోబర్‌27 ( జనం సాక్షి);  యాసంగిలో రైతులు వరి పండిరచవద్దని అధికారులు అన్నారు. మంత్రి వేముల …