నిజామాబాద్

భూ పోరాటానికి నాందిగా నిలిచిన చాకలి ఐలమ్మ

నిజామాబాద్ : వీరనారి చాకలి ఐలమ్మ భూ స్వాముల ఆధిపత్యాన్ని ఎదురిస్తూ కొనసాగించిన తిరుగుబాటు భూ పోరాటానికి నాందిగా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. …

జిల్లా పరిషత్ (బాలికల) ఉన్నత పాఠశాల ఆర్మూర్, హెచ్ ఎం మంజుల ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం

జనం సాక్షి ఆర్మూర్ రూరల్:-21  జిల్లా పరిషత్ (బాలికల) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులకు …

బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన …….

* బాల్కొండ వేల్పూర్ ఆర్ సి ఫిబ్రవరి 21 జనం సాక్షి ఉదయం 09.00 గంటలకు వేల్పూర్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో …

చెట్లు నరకితే కఠిన చర్యలు

హరితహారం మొక్కల రక్షణకు ఏర్పాట్లు నిజామాబాద్‌,ఫిబ్రవరి21(ఆర్‌ఎన్‌ఎ): మొక్కల పెంపకంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా అటవీ అధికారులు అన్నారు. అక్రమంగా చెట్లను నరికే వారిపై చట్టపరమైన …

డెవలప్‌పెంట్‌ ఛార్జీలుబిల్లులో ఉన్నాయి

వినియోగదారులు వాటిని గుర్తిం చకనే సమస్య విద్యుత్‌ వినియోగం పెరుగడంతో లోడ్‌ ఛార్జీలు తప్పవు డెవలప్‌మెంట్‌ ఛార్జీలపై అధికారుల వివరణ కామారెడ్డి,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): ప్రతీ నెల వినియోగదారుడికి ఇచ్చే …

గంగా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ..

కమ్మర్పల్లి బాల్కొండ ఆర్సి ఫిబ్రవరి 18  జనం సాక్షి కమ్మర్పల్లి మండలంలో చోటుపల్లి గ్రామంలో గంగ ప్రసాద్ పంతులు తండ్రి కాశీరాం జోషి ఇటీవల కాలంలో మరణించాడు …

నిజామాబాద్‌లో ఓ రౌడీషీటర్ హల్​చల్

నిజామాబాద్‌: నిజామాబాద్‌లో ఓ రౌడీషీటర్ హల్​చల్ చేశాడు. రౌడీషీటర్‌ ఇబ్బు చావుస్‌ అలియాస్‌ జంగిల్‌ ఇబ్బు తన అనుచరులతో కలిసి ఇద్దరు వ్యక్తులపై కర్రలు, రాళ్లతో దాడికిదిగారు. …

గంగా ప్రసాద్ పంతుల్ని కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ రాజ్యసభ సభ్యుడుకెఆర్ సురేష్ రెడ్డి

            బాల్కొండ కమ్మర్పల్లి ఆర్సి ఫిబ్రవరి 14 జనం సాక్షి కమ్మర్ పల్లి మండలంలో చౌటుపల్లి గ్రామంలో ఇటీవల కాలంలో …

వారం రోజుల్లోపు అభివృద్ధి పనుల గ్రౌండింగ్ పూర్తి కావాలి ..

వీడియో కాన్ఫరెన్సులో అధికారులకు కలెక్టర్ ఆదేశం… నిజామాబాదు,   బ్యూరో,(జనంసాక్షి):   ఫిబ్రవరి 11 : వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద మంజూరైన ప్రగతి పనులన్నీ వారం రోజుల్లోపు …

ముగ్గురు ఇంచార్జి రిజిస్టర్ లపై వేటు..

నిజామాబాద్ బ్యూరో,ఫిబ్రవరి 11,(జనంసాక్షి):నిజామాబాద్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసిన ముగ్గురు ఇంచార్జి సబ్ రిజిస్ట్రేషన్ పై వేటు పడేందుకు రంగం సిద్ధమైంది. ఈ …