నిజామాబాద్

పథకాల అమలులో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందంజ

తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 20:: ప్రభుత్వ పథకాల అమలులో అన్ని రాష్ట్రాల కన్నా ఆదర్శంగా ముందుగా  ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్సీ యాదవ …

*సాగు చేసుకుంటున్న భూములను దళితులకు పట్టాలు అందించాలి.

*ఏవైఎస్, సి పి ఐ ఎం ఎల్ రాష్ట్ర నాయకులు డిమాండ్ . చిట్యాల (జనం సాక్షి )జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను, …

చదువులో వెనుకబడిన విద్యార్థులు గుర్తించి వారిలో సామర్థ్యం పెంపొందించాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి , అక్టోబర్ 20.   చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి  సామర్ధ్యాన్ని పెంపొందించాలని …

ఇసుక ట్రాక్టర్ సీజ్ చేసిన ఎస్ఐ పరమేష్

ఎలుకతుర్తి అక్టోబర్ 20 జనం సాక్షి హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలంలోని పెంచికల్పేట్ గ్రామానికి ఉదయం ఆరు గంటలకు వెళ్లగా ఎక్కడ నాలుగు ఇసుక ట్రాక్టర్లు తారాసపడ్డాయి …

స్కేటింగ్ లో గీతం విద్యార్థినికి బంగారు పథకం

పటాన్చెరు అక్టోబర్ 20 (జనం సాక్షి) గీతం విశ్వవిద్యాలయం విద్యార్థినులు ఇద్దరు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు నిర్వహించిన …

మాలల ఐక్యవేదిక కమిటీ వేసిన రాష్ట్ర అధ్యక్షుడు: బొల్లం మల్లేశం

ధర్మపురి అక్టోబర్ 20 ( జనం సాక్షి న్యూస్ )తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం,బుధవారం ఉదయం ధర్మపురి ఎస్ హెచ్ …

*అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే!

లింగంపేట్ 20 అక్టోబర్ (జనంసాక్షి)  లింగంపేట్ మండలం పోల్కంపేట్ గ్రామానికి చెందిన గజ్జే బాల పోచయ్య 35 అనే వ్యక్తి గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు.ఈ విషయాన్ని …

ముద్దచర్మ వ్యాధికి ఉచిత టీకాలు

కోటగిరి అక్టోబర్ 20 జనం సాక్షి:- కోటగిరి మండలంలోని కారేగాం,హంగర్గ ఫారం గ్రామాలలో 150 పశువులకు ముద్దచర్మ వ్యాధి సోకకుండా ఉచిత టీకాలను గురువారం రోజున పశుసంవర్దన …

మందు చికెన్ ఇస్తేనే హమాలీలు వడ్లు తూకం వేస్తున్నారు

రుద్రంగి అక్టోబర్ 20 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో రైతులు గురువారం తాసిల్దార్ భాస్కర్ కు వినపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ…. బుధవారం …

పశువులకు టీకాలు వేస్తున్న వైద్యాధికారి కేశవ అజ్మీర

లంపిస్కిన్ వ్యాధి నివారణకు పాడి రైతులు పశువులకు టీకాలు వేయించుకోవాలి మండల పశు వైద్యాధికారి కేశవ్ అజ్మీర తిరుమలగిరి(సాగర్),అక్టోబర్20( జనంసాక్షి): పశువులకు లంపిస్కిన్(ముద్ద చర్మ వ్యాధి) సోకుతున్న …

తాజావార్తలు