నిజామాబాద్

పోలీసు అమ‌ర‌వీరుల‌కు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ బ్యూరో, అక్టోబర్ 21:జనంసాక్షి,,    విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘన …

పాఠశాలను సందర్శించిన దిశ కమిటీ జిల్లా సభ్యులు రాజేందర్

టేకులపల్లి, అక్టోబర్ 20( జనం సాక్షి ): టేకులపల్లి మండలం లోని సులానగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుని …

*జనగామలో జరిగే రైతు సంఘం జిల్లా రెండవ మహాసభను జయప్రదం చేయండి.. గొల్లపల్లి.

            బచ్చన్నపేట అక్టోబర్ 20 (జనం సాక్షి) ఈనెల 22వ తేదీన శనివారం రోజున జనగామ పట్టణంలోని పూసల భవనంలో …

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సస్పెండ్

  టేకులపల్లి,అక్టోబర్ 19( జనం సాక్షి): టేకులపల్లి మండల పరిధిలోని సులానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై వేటు పడింది. …

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పంపిణీ చేసిన జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

టేకులపల్లి, అక్టోబర్ 20( జనం సాక్షి): తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రక్తపోటు,షుగర్ వ్యాదిగ్రస్తులకు మెరుగైన చికత్స అందజేయాలనే సదుద్దేశంతో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ …

బోదకాలు నివారణ మాత్రలు పంపిణీ చేసిన ఎంపీపీ లకావత్ మానస

హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 20(జనంసాక్షి) హుస్నాబాద్ మండలంలోనీ మీర్జాపూర్, జిల్లెల్లగడ్డ, బల్లునాయక్ తండా గ్రామాలలో గురువారం హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస-సుభాస్ ఆధ్వర్యంలో బోదకాలు నివారణ పై …

ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి

సర్పంచ్ తోడేటి రమేష్  హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 20(జనంసాక్షి) 2సంవత్సరాల వయస్సు పైబడిన ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఫైలేరియా (బోదవ్యాధి) నివారణ మాత్రలు తీసుకోవాలని పందిళ్ళ సర్పంచ్ తోడేటి …

బిసి కాలనీ లో సిసి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కుడుములు సత్యం

ఎల్లారెడ్డి..20  అక్టోబర్ జనం సాక్షి .. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని రెండో వార్డులో  స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్  ద్వారా మంజూరైన 5లక్షల 31వేయి రూపాయలతో నిర్మిస్తున్న సిసి …

పైలేరియా వ్యాధి నివారణ కు ఉచితంగా మందుల పంపిణీ ఎంపీపీ ఈదురు రాజేశ్వరి

పెద్దవంగర అక్టోబర్ 20(జనం సాక్షి )తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం సీఎం  కెసిఆర్  రాష్ట్రంలో పైలేరియా  వ్యాధి నివారణ కొరకు ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీపీ  ఈదురు …

జాతీయ రహదారి పనులను పరిశీలించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్.

తాండూరు అక్టోబర్ 20(జనంసాక్షి)కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న బాపుర్ .. తాండూరు.. మహబూబ్ నగర్ వరకు నిర్మిస్తున్న 167జాతీయ రహదారి పనులను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి …

తాజావార్తలు