నిజామాబాద్

*బాలలు పనిలో కాదు బడిలో ఉండాలి.

            *చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సునీల్. చిట్యాల19(జనంసాక్షి) బాలలు పనిలో కాదు బడిలో ఉండాలని చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సునీల్ …

*రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్. *ముగ్గురిపై కేసు నమోదు.

* ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్. చిట్యాల 19(జనం సాక్షి) అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై …

*రైతు బీమా చెల్లింపుల్లో జాప్యం చేయెద్దు!

*ఎల్లారెడ్డి ఏడిఏ రత్న _________________________ లింగంపేట్ 18 అక్టోబర్ (జనంసాక్షి) యాసంగి పంటల్లో రైతులకు విత్తనాలు,ఎరువులు అందుబాటులో ఉంచాలని ఎల్లారెడ్డి వ్యవసాయ సంచాలకులు రత్న అన్నారు.ఆమె మంగళవారం …

కల్లూరు ప్రాథమిక పాఠశాలలో జిల్లా విద్యాధికారి అకస్మిక తనిఖీ.

నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.మండలంలోని కల్లూరు ప్రాథమిక పాఠశాలలో జిల్లా విద్యాధికారి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలు మరియు లెక్కలు బోర్డుపై రాసి …

సీఐటీయు మండల అధ్యక్ష కార్యదర్శులుగా మంద రాజు, అపరాదపు రాజు

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 18 , ( జనం సాక్షి ) : చిల్పూర్ మండల కేంద్రంలో జరిగిన సిఐటియు మండల మహాసభలో సిఐటియు మండల కమిటీ …

విద్యార్థుల లక్ష్యసాధనకు తోడ్పడాలి

– ఎంపీపీ గూడెపు శ్రీనివాస్                              హుజూర్ నగర్ …

సామాజిక క‌వితాసార‌ధి సుగ‌మ్‌బాబు.

సాహిత్యాభిమానుల అభిమానాన్ని పొందిన ఆధునిక తెలుగు సాహిత్య ప్ర‌క్రియ రెక్క‌లు. ప్ర‌ఖ్యాత క‌వి ఎం.కె సుగ‌మ్ బాబు రూపొందించిన ప్ర‌క్రియ ఇది. స‌మాజ జాగృతి కోసం ఆధునిక …

*పాఠశాల విద్యార్థులపై పురుగులు పడి దద్దుర్లు*పట్టించుకోని అధికారులు

అక్టోబర్ 18 (జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలకు దీటుగా విద్యను అందించేందుకు కృషి చేస్తూ మాఊరు-మాబడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను …

ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి డాక్టర్ షేక్ రసూల్

కొండమల్లేపల్లి అక్టోబర్ 18 జనం సాక్షి : ప్రతి ఒక్కరూ శుభ్రత గా ఉంటే వ్యాధులు దరి చేరవని, వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత కూడా …

అక్రమార్జన ద్యేయంగ పనిచేస్తున్న గ్రామ పంచాయతీ

-విధుల్లోంచచి తీసేస్తే బయటకొచ్చిన తతంగం రామారెడ్డి    అక్టోబర్   18 ( జనంసాక్షీ )  : అక్రమార్జన ద్యేయంగ పనిచేస్తున్న గ్రామ పంచాయతీ   విధుల్లోంచి తీసేస్తే బయటకొచ్చిన …

తాజావార్తలు