నిజామాబాద్

దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పై రఘు నందన్ రావు వ్యాఖ్యలు అర్థరహితం: కర్ణకంటి రజినీకాంత్

 కొండమల్లేపల్లి అక్టోబర్ 18 జనం సాక్షి : దేవరకొండ నియోజకవర్గం శాసన  సభ్యులు రవీంద్ర కుమార్ ముఖ్యమంత్రి కెసిఆర్  అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ విధానాలు నచ్చి …

దళితుల అభ్యున్నతి కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ

కుల్కచర్ల, అక్టోబర్ 18 (జనం సాక్షి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, తెలంగాణ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా …

మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్

       కొండమల్లేపల్లి అక్టోబర్ 18 జనం సాక్షి : మునుగోడు ఉప ఎన్నికలో  గులాబీ జెండా ఎగరడం ఖాయం రెండు, మూడు స్థానాల‌కు కాంగ్రెస్, …

రైల్వే విద్యుత్ ఆధునికరణ దృశ్యం

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 18  మండలంలోని ఆరేపల్లి, తలమడ్ల, శివాయిపల్లి, పొందుర్తి గ్రామాల్లో, తిప్పాపూర్, గుర్జకుంట సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో బుధవారం విద్యుత్ అంతరాయం ఉంటుందని …

గుడుంబా స్వాధీనం చేసుకున్న ఎస్సై రాజు కుమార్

మహదేవపూర్ అక్టోబర్ 18 ( జనంసాక్షి ) మహదేవపూర్ మండల కేంద్రంలో ని అంబటిపల్లి గ్రామ సమీపంలోని పల్లె ప్రకృతి వనం ప్రక్కన గుడుంబాను పట్టుకున్నారు . …

గుడుంబా స్వాధీనం చేసుకున్న ఎస్సై రాజు కుమార్

మహదేవపూర్ అక్టోబర్ 18 ( జనంసాక్షి ) మహదేవపూర్ మండల కేంద్రంలో ని అంబటిపల్లి గ్రామ సమీపంలోని పల్లె ప్రకృతి వనం ప్రక్కన గుడుంబాను పట్టుకున్నారు . …

*పాఠశాల విద్యార్థులకు ఆట వస్తువులు వితరణ*

*గోపాల్ పేట్ జనం సాక్షి అక్టోబర్ (18):* మండల పరిధి లో నీ ఏదుట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న శ్రీదేవి పాఠశాల …

ఆన్లైన్ వస్తువులు కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

గరిడేపల్లి, అక్టోబర్ 18 (జనం సాక్షి): మండలంలోని కీతవారిగూడెం గ్రామానికి చెందిన మేళ్లచెరువు  శ్రీనివాస్ కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. కాగా గత 20 రోజుల క్రితం తన …

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

– సర్పంచ్ సౌమ్య వెంకట్ రామ్ రెడ్డి కుల్కచర్ల, అక్టోబర్ 18 (జనం సాక్షి): విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సర్పంచ్ సౌమ్య వెంకట్ …

టిఆర్ఎస్ పార్టీలో చేరికలు

గరిడేపల్లి, అక్టోబర్ 18 (జనం సాక్షి):హుజూర్నగర్ అభివృద్ధి ప్రదాత  శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి  చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై గరిడేపల్లి మండలంలోని గానుగుబండ  గ్రామంలో  వివిధ పార్టీల …

తాజావార్తలు