నిజామాబాద్

జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలి

-పినపాక ప్రెస్ క్లబ్. పినపాక, అక్టోబర్ 12(జనం సాక్షి):- విధి నిర్వహణలో భాగంగా అనేక ప్రదేశాలకు వెళ్లిన సమయాల్లో జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన …

*ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా సమాచార హక్కు చట్టం*

కోదాడ అక్టోబర్ 12(జనం సాక్షి)  ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారితనం పెరిగిందని కోదాడ డిఎస్పి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు బుధవారం కోదాడ పట్టణంలోని తన కార్యాలయంలో సమాచార హక్కు …

*మోహన్ రావు పటేల్ గారి నాయకత్వంలో ఎక్స్ ఎంపీటీసీ ఎక్స్ సర్పంచ్ ఎక్స్ ఉప సర్పంచ్ బిజెపిలో జాయినింగ్*

జనం సాక్షి  నిర్మల్ బైంసా 12/10/2022 *మోహన్ రావు పటేల్ గారి నాయకత్వంలో ఎక్స్ ఎంపీటీసీ ఎక్స్ సర్పంచ్ ఎక్స్ ఉప సర్పంచ్ బిజెపిలో జాయినింగ్* మోహన్ …

మాజీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు సతీష్ కుమార్ పాటిల్ జన్మదిన వేడుకల్లో రక్తం పంచిన అభిమానం.

రాయికోడ్ అక్టోబర్ 12జనం సాక్షి రాయికోడ్ మండలంలోని కుస్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల చిమ్నాపూర్ గ్రామంలో మాజీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు సతీష్ కుమార్ పాటిల్ …

ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి : వైద్యాధికారి ఉషారాణి

జనం సాక్షి, చెన్నరావు పేట ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ పూర్తిగా మానేయాలని వైద్యాధికారి ఉషారాణి అన్నారు.క్లీన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక …

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ

కుల్కచర్ల, అక్టోబర్ 12(జనం సాక్షి): కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ పల్వన్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన …

గంగారంలో 82వ ‘భీం’ వర్దంతి

గంగారం అక్టోబర్ 12 (జనం సాక్షి) గంగారం మండల కేంద్రంలో కొమరం భీం 82వ వర్దంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆదివాసీల ఆశాజ్యోతి, ఆదివాసీ ల అభ్యున్నతి …

సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండా లక్ష్మారెడ్డికి ఘన నివాళులు

నివాళులర్పించిన టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు టేకులపల్లి, అక్టోబర్ 12( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలం, సులానగర్ లో ఇటీవల …

ప్రమాదపు శాత్తు విద్యుత్ ఘాతంతో ప్రైవేటు ఎలక్ట్రిషన్ మృతి

టేకులపల్లి, అక్టోబర్ 12( జనం సాక్షి): ప్రమాదపు శాత్తు విద్యుత్ పోల్ పైనే ప్రైవేటు ఎలక్ట్రిషన్ లైను రిపేరు చేస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై మృతి …

టేకులపల్లి లో ముమ్మరంగా పోడు భూముల సర్వే

టేకులపల్లి, అక్టోబర్ 11( జనం సాక్షి): టేకులపల్లి పోడు భూముల సర్వే కొనసాగుతోంది. మంగళవారం టేకులపల్లి గ్రామ పంచాయతీ, కొప్పురాయి, గోల్య తండా గ్రామపంచాయతీ పరిధిలో పొడు …

తాజావార్తలు