మహబూబ్ నగర్

బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ గా అరవిందాచారి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్3(జనంసాక్షి): బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ గా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామానికి చెందిన డి. అరవిందా చారిని …

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలి

        నాగర్ కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసిన సమాచార రక్షణ చట్టం-2005 జిల్లా కమిటీ సభ్యులు. జనం సాక్షి న్యూస్: …

రక్తదానం పై యువత చైతన్యం కావాలి

        మోత్కూరు సెప్టెంబర్ 3 జనంసాక్షి : రక్తదానం చేయడంపై యువత అవగాహన లోపంతో ముందుకు రావడంలేదని యువతను చైతన్యం చేసే దిశగా …

బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ గా అరవిందాచారి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్3(జనంసాక్షి): బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ గా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామానికి చెందిన డి. అరవిందా చారిని …

ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి.

తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మురి రాములు మాదిగ. కిషన్ రెడ్డి ఇంటి ముందు మాదిగ డప్పుల దండోరా నిరసన కరపత్రాలు విడుదల. నాగర్ కర్నూల్ …

బంజార శక్తి సేన రాష్ట్ర ఛీఫ్ కోఆర్డినేటర్ గా చందు రాథోడ్

జుక్కల్ ,సెప్టెంబర్3,జనంసాక్షి, కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కోమటిచెరు తండా ఉపసర్పంచ్,తెలంగాణా రాష్ట్ర ఉపసర్పంచ్ ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు రాథోడ్ బంజార శక్తి …

వెంకటయ్య కూతురు జెస్సికా (9) గుండెకు రంద్రాలు పడటంతో హైదరాబాద్ రెయిన్ బో హాస్పిటల్ చికిత్స పొందుతుంది

ధారూరు మండలం నర్సాపూర్ గ్రామానికి టీఆర్ఎస్ నాయకుడు కావాలి ప్రకాష్ అన్న వెంకటయ్య కూతురు జెస్సికా (9) గుండెకు రంద్రాలు పడటంతో హైదరాబాద్ రెయిన్ బో హాస్పిటల్ …

ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి.

            నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 3(జనంసాక్షి): బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడతామని …

-అజాగ్రత్తతో వాహనాలు నడిపి కుటుంబాలను అనాధలు గా మార్చకండి.

-ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలి. -జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత. -కోర్టులో వాహన ప్రమాదాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. -జిల్లా …

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

సెప్టెంబర్ 3( జనం సాక్షి ) నిర్మలమ్మా ఇన్ని అబద్దాలా రైతుల పట్ల మోడీది అంకితభావమా ? 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ …