మహబూబ్ నగర్

రైల్వే వంతెన నిర్మాణానికి రూ. 32కోట్లు మంజూరు

గద్వాల: గద్వాలలో కొత్తగా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 32కోట్లు మంజూరయ్యాయని, నిర్మాణపనులు త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి డీకే అరుణ అన్నారు. జమ్మిచెడు గ్రామంలో ప్రాంతీయ …

వడ్డేపల్లి మండలంలో అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం

కొంకల: వడ్డేపల్లి మండలం కొంకల గ్రామంలో గుర్తు తెలియని దుండగులు శనావారం తెల్లవారుజామున అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.ఈ సంఘటనను ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖడించారు.

బాలానగర్‌ లో చిన్నారికి అమ్మ కోసం అన్వేషణ

బాలా నగర్‌: జిల్లా కేంద్రం లోని సాయిశ్ర్రీ ఆసుపత్రిలో ఇటీవల విక్రయానికి పెట్టిన చిన్నారికి సంబంధించిన వివరాల కోసం క్రైం బ్రాంచ్‌ పోలీసులు అన్వేషణ చేస్తున్నారు. శుక్రవారం …

కేఎల్‌ఐ కాల్వలో పడి వ్యక్తి మృతి

కొల్లపూర్‌: మండలంలోని మాచినేని పల్లి గ్రామానికి చెందిన గద్దే సత్యం శుక్రవారం అర్ధరాత్రి కేఎల్‌ఐ పిల్లకాల్వలో పడి మృతి చెందాడు. కొల్లపూర్‌ సుంచి కూతురు మాదవితో కలిసి …

8న జిల్లా స్థాయి పోటీలు

మహబూబ్‌నగర్‌: జాతీయ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌మ్యూజియం కోల్‌కతా ఆదేశాల మేరకు ఎస్సీ ఈ ఆర్టీ నిర్వహించే జిల్లా స్థాయి జాతీయ సైన్స్‌ సెమినార్‌ పోటీలు, సైన్స్‌ డ్రామాలు, …

4న టెన్నికాయిట్‌ జట్ల ఎంపిక

మహబూబ్‌నగర్‌: త్వరలో విశాఖపట్టణంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి జూనియర్స్‌ టెన్నికాయిట్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లకు ఈనెల 4న స్టేడియం మైదానంలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా …

5న జిల్లాస్థాయి నృత్యపోటీలు

మహబూబ్‌నగర్‌: ఈనెల 5న జిల్లాస్థాయిలో భరతనాట్యం, కూచిపూడి, జానపదనృత్య పోటీలు జిల్లా కేందం మున్సిపల్‌ టౌనుహాల్‌లో నిర్వహించనున్నట్లు చత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడు మెట్టుకాడి శ్యాంసుందర్‌ గురువారం …

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

మహబూబ్‌నగర్‌: మానవపాడు మండలం ఇటిక్యాలపాడు వద్ద జాతీయరహదారిపై ఈ రోజు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. ఆగివున్న లారీని ప్రైవేటు ఆంబులెన్సు ఢీకొట్టడంతో …

చికెన్‌గున్యా జ్వరంతో గ్రామస్థుల అవస్థలు

బాలానగర్‌: బాలనగర్‌ మండలం మోతి ఘనపూర్‌ గ్రామంలో 40 మందికి పైగా చికెన్‌గున్యా జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యల కారణంగా 20 రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నామని …

కుటుంబసభ్యుల దాడిలో వ్యక్తి మృతి

వనపర్తి : మండలపరిధిలోని శ్రీనివాసపూర్‌ పంచాయతీ పరిధీలోని బుడగంజంగాల కాలనీలో బాలరాజు అనే వ్యక్తి మంగళవారం రాత్రి కుటుంబసభ్యుల దాడిలో మృతి చెందాడు. బాలరాజు కుటుంబసభ్యులతో తరచు …

తాజావార్తలు