రాజోలి 07 సెప్టెంబర్ (జనం సాక్షి) సుంకేసుల జలాశయానికి ఇన్ ఫ్లో కొనసాగుతుండటంతో 27 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జేఈ రాజు తెలిపారు. …
రాజోలి 07 సెప్టెంబర్ (జనం సాక్షి) అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. …
మునగాల, సెప్టెంబర్07(జనంసాక్షి): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి శిధిలావస్థలోకి చేరుకొని ఉన్న సంగతి మండల వాసులకు తెలిసిన విషయమే. ఇట్టి ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి కోదాడ …
సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు మునగాల, సెప్టెంబర్ 7(జనంసాక్షి): ప్రజా సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాలను స్థానిక సమస్యలపై …
– విభిన్న వర్గాలకు ఆర్థిక సహాయం అందజేత. మంగపేట, సెప్టెంబర్7 (జనంసాక్షి):- “శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్”ఆధ్వర్యంలో పలువురు అభాగ్యులు, బాధితులకు, బుధవారం నగదు ఆర్థికసాయం అందించారు.తిమ్మంపేట …
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మల్దకల్ సెప్టెంబర్ 7 (జనంసాక్షి) గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని జిల్లా …
యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2వేల మందికి అన్న ప్రసాదం పంపిణీ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్7(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కన , …
డిఎస్పి మోహన్ కుమార్ లంబోదరునికి ప్రత్యేక పూజలు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 7 (జనంసాక్షి): వినాయక చతుర్థి సందర్భంగా జిల్లా కేంద్రంలో వివిధ కాలనీలలో ఏర్పాటు …
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 7 (జనం సాక్షి); పిల్లలు పుట్టిన మొదటి సంవత్సరంలో అత్యధిక పెరుగుదల ఉంటుందని బరువులలో సరి అయిన పెరుగుదల పర్యవేక్షణ పై అంగన్వాడీ …
మక్తల్ సెప్టెంబర్ 07 (జనంసాక్షి) బిజెపి నాయకులు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సమాచార హక్కు చట్టం కింద గ్రామపంచాయతీలో 2015 నుండి కేంద్ర ప్రభుత్వం అందించిన నిధుల …