మహబూబ్ నగర్

జూరాల నీటినిల్వలపై ఆందోళన

నీటి విడుదలకు రైతుల ఎదురుచూపు మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఉన్న నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు తాగునీటి అవసరాలకు సరిపోతాయా అన్న అనుమానాలు …

సంక్షేమంలో మనమే నంబర్‌వన్‌: ఎమ్మెల్యే 

యాదాద్రి,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత  అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో …

మండుటెండల్లోనూ అద్భుత కళాఖండాల సృష్టి

ఎండలను సైతం లెక్కచేయని శిల్పుల తదేక దీక్ష ఇదో అవకాశంగా సుందర నిర్మాణం కోసం వారి తపన శరవేగంగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు యాదాద్రి,మార్చి29(జ‌నంసాక్షి): అనేక ప్రత్యేకతలతో …

ముసాయిదా మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం 

ఆకట్టుకునేలా స్వాగత తోరణాల నిర్మాణం యాదాద్రి భువనగిరి,మార్చి29(జ‌నంసాక్షి):  తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి అభివృద్ధి వేగిరమవుతోంది. యాదాద్రి టెంపుల్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(వైటీడీఏ)ని నెలకొల్పిన ప్రభుత్వం ఆ ప్రాంత …

పశుగ్రాస కేంద్రాలను గుర్తించాలి

మహబూబ్‌నగర్‌,మార్చి29(జ‌నంసాక్షి): గతంలో కంటే ప్రతి ఏడాదికి గొర్రెలు అధికంగా అవుతున్నందున ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పశుగ్రాసాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ …

బిజెపికి పాలమూరు సెంటిమెంట్‌

నేడు ప్రధాని మోడీ బహిరంగ సభ బిజెపి నుంచి బరిలో ఇద్దరు మహిళా సభ్యులే జింతేందర్‌ రెడ్డి రాక అదనపు బలమన్న నేతలు మహబూబ్‌నగర్‌,మార్చి28(జ‌నంసాక్షి): పాలమూరును సెంటిమెంట్‌ …

ఇద్దరు ఎంపిలను గెలిపించుకోవాలి: ఎమ్మెల్యే

గద్వాల,మార్చి28(జ‌నంసాక్షి): ఉమమడి పాలమూరు జిల్లాలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గం …

ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్‌ ఎన్నికలు

పాలమూరులో రెండు సీట్లపై కన్నేసిన కాంగ్రెస్‌ 1న రాహుల్‌ రాక కోసం భారీగా ఏర్పాట్లు కెసిఆర్‌వి రైతు వ్యతిరేక విధానాలన్న వంశీచంద్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌,మార్చి28(జ‌నంసాక్షి):  పార్లమెంటు ఎన్నికల …

16 ఎంపి సీట్లు మనవే కావాలి: జూపల్లి

నాగర్‌కర్నూల్‌,మార్చి26(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాములుకు భారీ మెజార్టీ అందించి, గెలిపించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. రాముఉల సౌమ్యుడని అన్నారు. కెసిఆర్‌ …

కాంగ్రెస్‌,బిజెపిలకు ఓటేస్తే లాభం లేదు

టిఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ది నాగర్‌ కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రాములు నాగర్‌కర్నూలు,మార్చి26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటేస్తే మిగిలేది శూన్యమేనని నాగర్‌కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి పోతుగంటి …