మహబూబ్ నగర్

ప్రతి గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– గ్రామాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం – తాగునీటి సమస్య లేకుండా దృష్టిసారిస్తాం – తెరాస అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి – ఎన్నికల ప్రచారంలో మంత్రి …

మిషన్‌ భగీరథతో తీరనున్న మంచినీటి సమస్య

ప్రాదేశిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం: గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,మే4(జ‌నంసాక్షి):  మిషన్‌ భగీరథ పనులు పూర్తి కావస్తున్నాయని త్వరలోనే ప్రతి గ్రామంలో ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందిస్తామని …

స్కూళ్లలో బయోమెట్రిక్‌ కోసం కసరత్తు

వికారాబాద్‌,మే4(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బయో మెట్రిక్‌ హాజరు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులకు ఈ విధానం …

ఉల్లి రైతుల నష్టాల సాగు

మార్కెట్లో ధరలు ఉన్నా గిట్టుబాటు కష్టమే వికారాబాద్‌,మే4(జ‌నంసాక్షి): ఉల్లి రైతులకు నిల్వ గోదాములు లేకపోవడంతో నష్టపోతున్నారు. మార్కెట్లో ఉల్లి ధరలు పెరుఉతూనే ఉన్నా రైతులకు మాత్రం ఆ …

ప్రాదేశికం ఎన్నికల్లో సత్తాచాటుదాం

– టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలి – అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించండి – ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ …

పరిషత్‌ ఎన్నికల్లో సత్తాచాటుదాం

– ప్రజలంతా తెరాసవైపే ఉన్నారు – ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించండి – ఎన్నికల ప్రచారంలో మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి, మే3(జ‌నంసాక్షి) : జిల్లాలో …

తాండూరులో మండుటెండలు

తట్టుకోలేకపోతున్న నాపరాళ్ల గని కార్మికులు తాండూరు,మే3(జ‌నంసాక్షి): గత వారం రోజులులగా మండుతున్న ఎండలతో తాండూరు  ప్రజలు  బెంబేలెత్తుతున్నారు. ఎండలో పని చేసేందుకు ముఖ్యంగా నాపరాళ్ల గని కార్మికులు, …

వ్యవసాయ శాఖ సర్వేకు సహకరించాలి

వనపర్తి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రైతు సమగ్ర సర్వేకు గోప్యత పాటించకుండా వివరాలు చెప్పాలని వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సుజాత సూచించారు. పాన్‌గల్‌ …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

భువనగిరి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని హనుమాపురం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాపూర్‌ …

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుదాం  

కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపు మహబూబాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలంతా కలిసి కట్టుగా పనిచేసిజిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకోని టీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని …