మహబూబ్ నగర్

కారును ఢీకొన్న ఆయిల్‌ ట్యాంకర్‌: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన మహబూబ్‌ నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జడ్చర్ల 44వ జాతీయ రహదారిపై మన్సూర్‌ దాబా …

మోత్కూరులో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

యాదాద్రి భువనగిరి,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): మోత్కూరు పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డిసిపి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సోదాలు జరిపారు. సరైన పత్రాలు లేని 50 బైక్‌ లు, 6 ఆటోలు, …

చైతన్యంతోనే కుష్టు నివారణ

నాగర్‌కర్నూలు,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): ప్రజలకు అవగాహన కల్పించడంతోనే కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మించొచ్చని జిల్లా కుష్ఠు నివారణ అధికారి అన్నారు. సమాజాన్ని చైతన్యం చేసే శక్తి విద్యార్థుల చేతుల్లో ఉందన్నారు. …

ఎస్సీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): ప్రభుత్వం తక్షణమే ఎస్సీ మిగులు పోస్టులు (బ్యాక్‌లాగ్‌) పోస్టులను భర్తీ చేయాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నర్సింహయ్య డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు …

అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఓట్లేయించాయి

కెసిఆర్‌ పట్ల ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగింది గ్రామాలను అభివృద్ది చేసుకోవాలన్నదే లక్ష్యం: ఎమ్మెల్యే మహబూబాబాద్‌,జనవరి31(జ‌నంసాక్షి): కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే గ్రామాల్లో …

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

మహబూబ్‌నగర్‌,జనవరి28(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు కోరారు. పప్పుశనగ, మిర్చి తదితర పంటలు సాగుచేసిన రైతులు వర్షానికి …

చివరి విడత ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు

పూర్తయిన ఎన్నికల ప్రచారం మహబూబ్‌నగర్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఈనెల 30న నాలుగు జిల్లాల పరిధిలో 24 మండలాల్లోని 483 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రాచరం చివరి రోజు కావడంతో సోమవారం …

కోడలిని కిరాతకంగా హత్యచేసిన మామ

మహబూబ్‌నగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లా కృష్ణా మండలంలోని ముడుమాల్‌ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. స్వయనా కొడలిని రోకలి బండతో కొట్టి మామ హత్య చేశాడు. …

అత్తింటి వేధింపులకు నవవధువు ఆత్మహత్య

వరకట్న వేధింపులపై పోలీసులు కేసునమోదు యాదాద్రి,జనవరి23(జ‌నంసాక్షి): అత్తింటి వేధింపులకు నవవధువు బలైంది. కాళ్ల పారాణి ఆరకముందే ఆత్మహత్యకుపాల్పడింది. పెళ్లి చేసుకుని గంపెడాశతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆ యువతి …

సింగోటంలో వైభవంగా రథోత్సవం

నాగర్‌ కర్నూలు,జనవరి19(జ‌నంసాక్షి): నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి బ్ర¬్మత్సవాల్లో ఘనంగా ముగిసాయి. ఇందులో భాగంగా శుక్రవరాం సాయంత్రం రథోత్సవం …