మహబూబ్ నగర్

తాండూరులో మండుటెండలు

తట్టుకోలేకపోతున్న నాపరాళ్ల గని కార్మికులు తాండూరు,మే3(జ‌నంసాక్షి): గత వారం రోజులులగా మండుతున్న ఎండలతో తాండూరు  ప్రజలు  బెంబేలెత్తుతున్నారు. ఎండలో పని చేసేందుకు ముఖ్యంగా నాపరాళ్ల గని కార్మికులు, …

వ్యవసాయ శాఖ సర్వేకు సహకరించాలి

వనపర్తి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రైతు సమగ్ర సర్వేకు గోప్యత పాటించకుండా వివరాలు చెప్పాలని వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సుజాత సూచించారు. పాన్‌గల్‌ …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

భువనగిరి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని హనుమాపురం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాపూర్‌ …

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుదాం  

కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపు మహబూబాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలంతా కలిసి కట్టుగా పనిచేసిజిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకోని టీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని …

జూరాల నీటినిల్వలపై ఆందోళన

నీటి విడుదలకు రైతుల ఎదురుచూపు మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఉన్న నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు తాగునీటి అవసరాలకు సరిపోతాయా అన్న అనుమానాలు …

సంక్షేమంలో మనమే నంబర్‌వన్‌: ఎమ్మెల్యే 

యాదాద్రి,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత  అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో …

మండుటెండల్లోనూ అద్భుత కళాఖండాల సృష్టి

ఎండలను సైతం లెక్కచేయని శిల్పుల తదేక దీక్ష ఇదో అవకాశంగా సుందర నిర్మాణం కోసం వారి తపన శరవేగంగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు యాదాద్రి,మార్చి29(జ‌నంసాక్షి): అనేక ప్రత్యేకతలతో …

ముసాయిదా మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం 

ఆకట్టుకునేలా స్వాగత తోరణాల నిర్మాణం యాదాద్రి భువనగిరి,మార్చి29(జ‌నంసాక్షి):  తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి అభివృద్ధి వేగిరమవుతోంది. యాదాద్రి టెంపుల్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(వైటీడీఏ)ని నెలకొల్పిన ప్రభుత్వం ఆ ప్రాంత …

పశుగ్రాస కేంద్రాలను గుర్తించాలి

మహబూబ్‌నగర్‌,మార్చి29(జ‌నంసాక్షి): గతంలో కంటే ప్రతి ఏడాదికి గొర్రెలు అధికంగా అవుతున్నందున ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పశుగ్రాసాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ …

బిజెపికి పాలమూరు సెంటిమెంట్‌

నేడు ప్రధాని మోడీ బహిరంగ సభ బిజెపి నుంచి బరిలో ఇద్దరు మహిళా సభ్యులే జింతేందర్‌ రెడ్డి రాక అదనపు బలమన్న నేతలు మహబూబ్‌నగర్‌,మార్చి28(జ‌నంసాక్షి): పాలమూరును సెంటిమెంట్‌ …

తాజావార్తలు