మహబూబ్ నగర్

మోదీకి మతపరమైన పిచ్చి

– ముస్లింలతోపాటు గిరిజనుల రిజర్వేషన్లు పెండింగ్‌ పెట్టిండు – రిజర్వేషన్ల సాధనకు కృషిచేస్తా – కాంగ్రెస్‌, బీజేపీలు దెందూదెందే – నాన్‌ కాంగ్రెస్‌, నాన్‌ బీజేపీ ఫెడరల్‌ …

షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు

తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు నాగర్‌ కర్నూలు,నవంబర్‌22(జ‌నంసాక్షి): నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని మార్కెట్‌ యార్డులోని ఓ కిరాణా దుకాణంలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో దుకాణంలోని సామగ్రి …

బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యం

హావిూలు ఇచ్చి మోసం చేసిన కెసిఆర్‌ ప్రచారంలో విమర్శలు గుప్పించిన డికె అరుణ గద్వాల,నవంబర్‌22(జ‌నంసాక్షి): బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. …

మక్కరైతులను ఆదుకోవాలి

నాగర్‌కర్నూలు,నవంబర్‌22(జ‌నంసాక్షి): రైతులు పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని మార్క్‌ఫెడ్‌ అధికారులు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంలేదని బీకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుతం మొక్కజొన్న ధాన్యం …

జడ్చర్ల సభతో కాంగ్రెస్‌ కూటమికి బైర్లు కమ్మాయి

పాలమూరును పచ్చగ చేయడమే మా లక్ష్యం తెలంగాణ అభివృద్ది కెసిఆర్‌ నినాదం మహాకూటమిని నమ్మి మోసపోవద్దు: మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీకి, మహాకూటమికి పొరపాటున ఓటు …

పాలమూరు సస్యశ్యామలమే లక్ష్యం

ప్రాజెక్టులు అడ్డుకునే వారికి బుద్ది చెప్పాలి కెసిఆర్‌తో నడిగడ్డకు న్యాయం: ఆల మహబూబ్‌నగర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): వలసతో వెనకబడిన పాలమూరు జిల్లాను స్యశ్యామలం చేయడానికి వేలాది కోట్లు వెచ్చించి ప్రాజెక్టులను …

పాలమూరు పరిధిని విస్తరణకు ఎన్నికల అడ్డంకి

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తరవాతనే ప్రతిపాదనలకు మోక్షం కొత్త మున్సిపాలిటీలపై అప్పుడే కసరత్తు? మహబూబ్‌నగర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): మున్సిపాలిటీల పరిధి పెంచడం, వాటి పరిధి మేరకు అవసరమైతే కార్పొరేషన్‌గా ఏర్పాటు …

కొండాది ద్రోహబుద్ది

ఏ సిద్దాంతాలతో కాంగ్రెస్‌లో చేరుతున్నారు: పల్లా మహబూబాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): కొండ విశ్వేశ్వరరెడ్డి ఏ సిద్ధాంతాలతో కాంగ్రెస్‌ లోకి వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని మండలి విప్‌ పల్లా రాజేశ్వరరెడ్డి …

బాబు తెలంగాణలో అడుగుపెడితే..  ప్రాజెక్టులు పడుకున్నట్లే

– అందుకే ఓసారి ఆ భూతాన్ని నేను తరిమికొట్టా – ఇప్పుడు తరిమికొట్టాల్సిన బాధ్యత విూదే – కూటమి అధికారంలోకి వస్తే చీకటి బతుకులు మళ్లీ వస్తాయి …

ప్రశాంత ఎన్నికలకు పక్కా చర్యలు

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఎస్పీ రెమారాజేశ్వరి మ‌హబూబ్‌నగర్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి):అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌సి రెమారాజేశ్వరి తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు ఎలాంటి …