మహబూబ్ నగర్

మలివిడత ప్రచారం కోసం కాంగ్రెస్‌ కసరత్తు

1న ప్రచారం చేపట్టనున్న నటి ఖుష్బూ అభ్యర్థుల ప్రకటన తరవాత ఊపందుకోనున్న ప్రచారం మహబూబ్‌నగర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఇప్పటికే రెండువిడతల ప్రచారం పూర్తి చేసుకున్న కాంగ్రెస్‌ జిల్లాలో దీపావళి తరవాత …

భువనగిరిలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం

చెత్త తొలగింపునకు ప్రత్యేక చర్యలు భువనగిరి,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రమైన భువనగిరి మున్సిపాలిటీ రూపురేఖల్ని తీర్చిదిద్దేందుకు మున్సిపల్‌ కమిషనర్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారు. స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తానని భువనగిరి మున్సిపల్‌ …

గడపగడపకు నిరంజన్‌ ప్రచారం

  వనపర్తి,నవంబర్‌3(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం పల్లెలు, తండాల్లో ఊపందుకుంది. జిల్లాలోని పెద్దమందడి మండలం దొడ్డగుంటపల్లి గ్రామం కొత్తకుంట తండాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎన్నికల …

పాలమూరుపై టిఆర్‌ఎస్‌ వ్యూహాత్మక అడుగులు

రేవంత్‌ అనుచరులను చేర్చుకోవడం ద్వారా దెబ్బకొట్టే యత్నం విజయమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలు ముఖ్యనేతల ఓటమికి వ్యూహాత్మక అడుగులు మహబూబ్‌నగర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌ ప్రముఖుల …

పాలమూరును ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే

కల్వకుర్తి సభలో మండిపడ్డ కెటిఆర్‌ నాగర్‌కర్నూల్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్‌ కళ్లు ఎర్రబడుతున్నాయని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. పాలమూరును ఎడారి జిల్లాగా మార్చింది కాంగ్రెస్సేనని మండిపడ్డారు. నాలుగేళ్లలో …

ముస్లిం మైనార్టీలను ఆదుకున్న ఘనత టిఆర్‌ఎస్‌దే

  మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, తెదేపాలు ముస్లిం, మైనార్టీలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చకుండా మోసం చేశాయని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ విమర్శించారు. కేవలం …

కార్డెన్‌ సర్చ్‌లో మద్యం స్వాధీనం

నాగర్‌కర్నూల్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): అమ్రాబాద్‌ మండల కేంద్రంలోని రామాలయం వీధిలో అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు ఆధ్వర్యంలో 105 మంది పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఎలాంటి పత్రాలు లేని 11 …

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): రైతన్నలు పండించే ధాన్యానికి నష్టం కలగకుండా ఉండేందుకు మార్కెట్‌ కమిటీ ద్వారా, మహిళా సంఘాలు, సింగిల్‌విండో ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మార్కెట్‌ కమిటీ అధికారులు …

సిఎం కెసిఆర్‌కు పేరు రాకుండా కాంగ్రెస్‌ కుట్ర

ఎన్నికల్లో మరోమారు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ కోసం పాటుపడుతుంటే ప్రతిపక్షాలు ఏదో ఒక సమస్య లేవనెత్తుతూ అదేపనిగా విమర్శలు …

పెన్షన్లు వస్తున్నాయన్న వృద్దురాలు

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): కేసీఆర్‌ సార్‌ లేకపోతే ఎన్నడో చచ్చిపోదుం అని ఓ వృద్ధురాలు ఉద్వేగ భరితంగా చెప్పింది. అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో దేవరకద్ర టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆల …