మహబూబ్ నగర్

కొడుక్కి పట్టాభిషేకం చేసేందుకే.. కేసీఆర్‌ ముందస్తుకు

– నాలుగేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు – ప్రత్యక్షంగా ఎంఐఎంతో, పరోక్షంగా బీజేపీతో కేసీఆర్‌ పొత్తు – కొడంగల్‌ ప్రాంతాన్ని ఎండబెట్టింది కేసీఆరే – ఓడిపోతే అమెరికాపోయే …

గత ఎన్నికల హావిూలను విస్మరించిన కెసిఆర్‌

మళ్లీ ఓటేస్తే రజాకార్ల పాలన తీసుకొస్తారు మార్పు కోసం బిజెపికి పట్టం కట్టాలి ప్రచారంలో ఆచారి పిలుపు కల్వకుర్తి,నవంబర్‌27(జ‌నంసాక్షి): గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను నమ్మి ప్రజలు …

ఇంటింటికి మహాకూటమి విస్తృత ప్రచారం

కెసిఆర్‌ మూటల మనిషన్న జైపాల్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలకేంద్రంలోని పలు గ్రమాలలో మహాకూటమి అభ్యర్థి డా. మల్లు రవి నిర్వహించిన ప్రచారానికి …

విశ్వేశ్వర్‌ రెడ్డివి మతిలేని మాటలు!

– తెరాస ఎంపీ జితేందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌, నవంబర్‌26(జ‌నంసాక్షి) : పార్టీని వీడిని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి మతిలేని మాటలు మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత …

ఐదోసారి పోటీలో బిజెపి అభ్యర్థి ఆచారి

సానుభూతి గట్టెక్కిస్తుందన్న భరోసా నేడు కెసిఆర్‌, రేపు అమిత్‌షాల ప్రచారం ఆమనగల్లు,నవంబర్‌26(జ‌నంసాక్షి): కల్వకుర్తి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోరు పోటాపోటీగా సాగుతోంది. గత ఎన్నికల్లో కేవలం 73 …

మహాకూటమిని తిప్పికొట్లాలి

అధికారం కోసమే బాబుతో కాంగ్రెస్‌ మిలాఖత్‌: నిరంజన్‌ వనపర్తి,నవంబర్‌26(జ‌నంసాక్షి): దొంగలంతా కలిసి మహాకూటమిగా ఏర్పడ్డారని, వచ్చే ఎన్నికల్లో వారికి ఒక్క ఓటు కూడా వేయకుండా తగిన బుద్ధి …

బాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ ను.. సోనియా వినిపించారు

– ఏపీపై సానుభూతిని చూపారు – ఏపీకి ప్రత్యేక ¬దా ఇస్తే తెలంగాణకు నష్టం – తెలంగాణకు పారిశ్రామిక రాయితీపై ఎందుకు మాట్లాడలేదు? – సోనియా ప్రసంగంతో …

కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం

కూటమిని తరిమి కొట్టాలి : గొంగిడి మహేందర్‌రెడ్డి యాదాద్రి,నవంబర్‌24(జ‌నంసాక్షి): కేసీఆర్‌తోనే మనం కలలు కన్న బంగారు తెలంగాణ సాధ్యమని, పూటకో మాట చెబుతూ ప్రజలను మభ్య పెడుతున్న …

కాంగ్రెస్‌ నాయకులకు ఏనాడూ అభివృద్ది పట్టదు

వారి హయాంలోనే తెలంగాణ వెనకబాటు: పైళ్ల యాదాద్రి,నవంబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంపాదించుకోవడానికి కృషిచేశారు తప్ప రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిందేవిూ లేదని భువనగిరి టిఆర్‌ఎస్‌ …

రాష్ట్రంలో భాజపాదే అధికారం

  ఇంటింటి ప్రచారంలో పాండురెడ్డి మహబూబ్‌నగర్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాండురెడ్డి అన్నారు. బిజెపి పట్ల …