మహబూబ్ నగర్

అభివృద్ది కోసం టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టండి

మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాజెక్టులు పూర్తి నిరంజన్‌ రెడ్డి పిలుపు వనపర్తి,నవంబర్‌20(జ‌నంసాక్షి): రాష్ట్ర అభివృద్ధిని గుర్తించి ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్‌ను బలపరచాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే …

కొడంగల్‌లో విూ కుట్రల ఆటలు సాగవు

తోడేళ్ల మంద వస్తోంది జాగ్రత్త ప్రజల పక్షాన హైటెన్షన్‌ వైరులా ఉంటా రేపటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కొడంగల్‌ ప్రజలదే కీలక భూమిక నామినేషన్‌ ఉపన్యాసంలో రేంవత్‌ రెడ్డి …

టిక్కెట్ల పంపిణీలో జైపాల్‌తో డికె కు విభేదాలు

పై చేయి సాధించిన అరుణ మహబూబ్‌నగర్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ కేంద్ర …

మహాకూటమిని ఛీ కొడుతున్నారు

కూటమిలో సీట్ల పంచాయితే తేలడం లేదు ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రచారంలో మంత్రి మహేందర్‌ రెడ్డి వికారాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి విశేష …

రాసిచ్చిన ముక్కలు చదవి మాట్లాడితే ఎలా

ఓటమి భయంతో సినీనటులతో ప్రచారమా? కూటమితో ప్రాజెక్టుకు గండి తప్పదు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్న లక్ష్మన్న మహబూబ్‌నగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): నాలుగు రాసిచ్చిన ముక్కుల పట్టుకుని కాంగ్రెస్‌ నాయకురాలు,నటి …

టీఆర్‌ఎస్‌ లోకి వలసలు

యాదాద్రి భువనగిరి,నవంబర్‌15(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ లోకి వలసలు కొనసాగుతున్నాయి. సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలంలోని వర్లగడ్డ తండా, ఆంబోతు తండాల నుండి వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 వందల …

ఉమ్మడి జిల్లాలో 14సీట్లు మావే

కూటమి కుట్రలను ప్రజలు చిత్తు చేస్తారు ప్రచారంలో మంత్రి జూపల్లి మహబూబ్‌నగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు ఓటు వేసి మోసపోవద్దని ఓటర్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. …

పోడురైతులకు వేధింపులు సరికాదు

మహబూబాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హావిూలను విస్మరిస్తున్న తెరాస ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని న్యూడెమక్రసీ నేతలు అన్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు …

ఓట్ల కోసం చరిత్రను వక్రీకరిస్తారా?

బిజెపి మాత్రమే అభివృద్దికి పాటుపడగలదు: ఆచారి మహబూగ్‌నగర్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): నిజాం పరిపాలనను సీఎం కెసిఆర్‌ పొగడటం హిందువుల మనోభావాలను కించపర్చడమేనని బిజెపి రాష్ట్ర కార్యదర్శి, కల్వకుర్తి బిజెపి అభ్యర్థి …

కూటమి నేతలకు ఓటమి భయం

సీట్లను కూడా పంచుకోలేని దుస్థితిలో నేతలు: జూపల్లి మహబూబ్‌నగర్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): మహాకూటమికి ఎన్నికలకు ముందే ఓటమి భయం పట్టుకున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్నికల గలాటా చూస్తుంటే …