మహబూబ్ నగర్

మూడేళ్లలో 70 శాతం ప్రాజెక్టుల పూర్తి – కేసీఆర్.

మహబూబ్ నగర్ : మూడేళ్లోలో 70 శాతం ప్రాజెక్టులు పూర్తి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. భూత్పూరులో నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల …

పోలవరం ఎత్తిపోతలపై సమీక్షించిన కేసీఆర్

మహబూబ్‌నగర్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించారు. నల్లగొండ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ కరివెనలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన …

నేడు మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన 

మహబూబ్ నగర్: మంత్రి కేటీఆర్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తూరులో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్ ను కేటీఆర్ ప్రారంభించనున్నారు.

ఆర్టీసీ బస్సు బోల్తా:10 మందికిగాయాలు

మహబూబ్ నగర్: జిల్లాలో అడ్డాకుల మండలం హైవే సమీపంలో కొమ్మిరెడ్డిపల్లి దగ్గ సోమవారం అర్థరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ …

ఎమ్మెల్సీ ఎన్నికలకు సీపీఎం దూరం:తమ్మినేని

మహబూబ్ నగర్: ఎమ్మెల్సీ ఎన్నికలకు సీపీఎం దూరంగా ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహబూబ్ నగర్ లో ఆయన మీడియాతో …

లారీనీ ఢీకొన్నడీసీఎం: ఇద్దరు మృతి

మహబూబ్ నగర్: ఫరూక్ నగర్ మండలం రాయకల్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీని డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ …

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

మహబూబ్ నగర్: జిల్లాలోని హన్వాడలో విషాదం నెలకొంది. కిరోసిన్ పోసుకుని ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.

గద్వాల పిఎస్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మహబూబ్ నగర్: గద్వాల పిఎస్ లో రాజు అనే వ్యక్తి బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతన్ని గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నాగర్ కర్నూలులో నేడు సామూహిక వివాహాలు..

మహబూబ్ నగర్ : నేడు నాగర్ కర్నూల్ లో ఎంజేఆర్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు …

కొత్తూరు ఎరువుల గోదాంలో భారీ అక్రమాలు

మహబూబ్ నగర్: కొత్తూరులోని ఎరువుల గోదాంలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. రూ. కోట్ల యూరియాను పక్కదారి పట్టించిన నలుగురు అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. …