మహబూబ్ నగర్

కొడుకును అమ్మేందుకు తల్లిదండ్రుల యత్నం

మహబూబ్‌నగర్: రెండు నెలల కుమారున్ని అమ్మేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని నందేనే తండాకు చెందిన వారు …

మిషన్‌కాకతీయను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

మహబూబ్‌నగర్, (మార్చి 28) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన మిషన్ కాకతీయను జిల్లాలోని కొల్లాపూర్‌ నియోజకవర్గంలో  మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. చెరువుల పూడికతీత తీసి …

శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి, ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌, (మార్చి 28) : శ్రీరామ నవమి వేడుకలు వాడవాడలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పండితులు, పామరులు అనే తేడా లేకుండా భక్తులందరూ దేవాలయాలకు వెళ్లి సీతారాములను …

ఏసీబీ వలలో అడిట్ అధికారి

మహబూబ్‌నగర్ : లంచం తీసుకుంటూ సీనియర్ అడిట్ అధికారి రవీందర్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. పింఛన్ అడిట్ కోసం రూ. 24 వేలను రవీందర్ డిమాండ్ చేశారు. …

మహిళను దారుణంగా చంపారు…

మహబూబ్‌నగర్: ఓ మహిళను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్యచేశారు. వివరాలు….మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఊకచెట్టువాగు సమీపంలోని పొలాల్లో బురదమన్నులో ఓ మహిళ మృతదేహం …

లేడీపోస్ట్‌మాస్టర్‌పై కాల్పులు..నగదు తస్కరణ

మహబూబ్‌నగర్‌,మార్చి26 (జ‌నంసాక్షి) : మహబూబ్‌నగర్‌ జిల్లాలో గురువారం కాల్పులు కలకలం చెలరేగింది. ఆసరా పింఛన్లు పంపిణీ చేసేందుకు వెళుతున్న  బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ శిరీషను ఓ దుండగుడు రివాల్వర్‌తో  …

తల్లీకూతురుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన దుండుగులు

మహబూబ్‌నగర్‌, మార్చి 26: మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ మండలం సంగంబండలో తల్లీకూతురుపై దుండుగులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ సంఘటనలో కూతురు మరణించింది. తల్లి పరిస్థితి విషమంగా …

మహబూబ్ నగర్ లో మందకొడిగా పోలింగ్..

మహబూబ్ నగర్ : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. కొత్తూరులో కాంగ్రెస్ అభ్యర్థి ఎ.రవికుమార్ ఓటు వేశారు.

ఆయింట్‌మెంట్‌ పూసి.. కోట్లు కొల్లగొడుతున్నారు: రేవంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, మార్చి 20: సీఎం కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజలకు ఆయింట్‌మెంట్‌ పూసి, కోట్లు కొల్లగొడుతున్నారని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాలోని ఆమన్‌గల్‌లో బిజెపి ఎమ్మెల్సి …

కేసీఆర్‌ పాలనకు మండలి ఎన్నికలు రెఫరెండం : ఎల్‌.రమణ

మహబూబ్‌నగర్‌, మార్చి 20 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనకు మండలి ఎన్నికలు రెఫరెండం అని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. మండలి ఎన్నికలతో కేసీఆర్‌కు కనువిప్పు కలగాలన్నారు. …