మహబూబ్ నగర్
నేడు మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
మహబూబ్ నగర్: మంత్రి కేటీఆర్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తూరులో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్ ను కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
మహబూబ్ నగర్: జిల్లాలోని హన్వాడలో విషాదం నెలకొంది. కిరోసిన్ పోసుకుని ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
గద్వాల పిఎస్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మహబూబ్ నగర్: గద్వాల పిఎస్ లో రాజు అనే వ్యక్తి బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతన్ని గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
- క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్లో ముగ్గురికి నోబెల్
- బీహార్లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- మరిన్ని వార్తలు