మహబూబ్ నగర్

4న కిషన్‌రెడ్డి ప్రచారం

మహబూబ్‌నగర్‌,మార్చి2(జ‌నంసాక్షి): మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైద్రాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ భాజపా అభ్యర్ధిగా రాంచందర్‌రావును గెలిపించాలని బిజెపి నేతలు కోరారు. ఆయన సమస్యలు తెలిసని వ్యక్తని అన్నారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే …

కృష్ణా తీర ప్రాంతాలను సందర్శించిన మంత్రులు

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  కొల్లాపూర్‌లోని కృష్ణాతీర ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌, భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్తు శాఖ మంత్రి …

అంజనగిరిలో యువకుడి దారుణహత్య

మహబూబ్‌నగర్‌: వనపర్తి మండలం అంజనగిరిలో యువకుడి దారుణహత్య, ప్రేమ వ్యవహారమే కారణం.

ఆవు పొడిచి మహిళ మృతి

మహబూబ్‌నగర్‌ జ‌నంసాక్షి  : మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లిలో ఆవు పొడిచి ఒక మహిళ మృతి చెందింది.

మూతబడిన రైస్‌ మిల్లులో బాలుడి హత్య

మహబూబ్‌నగర్‌ జ‌నంసాక్షి : జిల్లాలోని అచ్చంపేట, ఇంద్రానగర్‌కాలనీలో నాలుగేళ్ల బాలుడిని దుండగులు హత్య చేశారు. ఓ మూతబడిన రైస్‌మిల్లులోకి బాలుడిని తీసుకెళ్లి గొంతునులిమి చంపినట్లు తెలిసింది. ఈ ఘటనపై …

కురవి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

కురవి ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ) : మహాశివరాత్రి ఉత్సవాల సందర్బంగా ఈ నెల 17 నుంచి 18 వరకు కురవిలో జరిగే శ్రీవీరభద్రస్వామి జాతరకు మహబూబాబాద్‌ ఆర్టీసీ డిపో …

కన్నకొడుకును హతమార్చిన తండ్రి

మెడ్జిల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మెడ్జిల్‌ మండలం జకినాలపల్లి గ్రామానికి చెందిన సాకలి సైదులు(30)ను అతని కన్నతండ్రి గొంతుకోసి హత్య చేశాడు. గత కొంతకాలంగా కుటుంబంలో తండ్రి, కొడుకుల …

పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తాం కేటీఆర్‌

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని అప్పన్నపల్లి వద్ద రూ.16కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖమంత్రి కె.తారకరామారావు గురువారం ప్రారంభించారు. …

కారు, లారీ ఢీ: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మంగళవారం ఉదయం ఇటిక్యాల మండలం ధర్మారం వద్ద కారు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం …

సీమాంధ్ర ఉద్యోగులను హెచ్‌వోడీలుగా నియమించవద్దు : శ్రీనివాస్‌గౌడ్

 మహబూబ్‌నగర్, మే 10 : తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రా ఉద్యోగులను హెచ్‌వోడీలుగా నియమించవద్దని టీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. అలా నియమిస్తే ప్రచ్ఛన్న యుద్ధం …