మహబూబ్ నగర్

మ.12 గంటలకు ఎస్‌ఐ సిద్ధయ్య అంత్యక్రియలు

మహబూబ్‌నగర్ : సిమి ఉగ్రవాదుల దాడిలో గాయపడిన ఎస్‌ఐ సిద్ధయ్య చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. స్వస్థలమైన జడ్చర్లలో సిద్ధయ్య అంత్యక్రియలు …

కన్నీరుమున్నీరు అవుతున్న సిద్ధయ్య భార్య

మహబూబ్‌నగర్ : జడ్చర్ల శోకసంద్రమైంది. ఎస్‌ఐ సిద్ధయ్యకు పలువురు నివాళులర్పిస్తున్నారు. సిద్ధయ్య భార్య ధరణీశ కన్నీరుమున్నీరు అవుతోంది. భర్త మృతదేహాన్ని చూసి ధరణీశ కన్నీటినీ ఆపుకోలేకపోతోంది. ధరణీశ …

జడ్చర్ల శోకసంద్రం

మహబూబ్‌నగర్ : వీరమరణం పొందిన ఎస్‌ఐ సిద్ధయ్యను కడసారి చూసేందుకు జనం భారీగా తరలివచ్చింది. ఆశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. జడ్చర్ల పట్టణమంతా శోకసంద్రమైంది. సిద్ధయ్య …

సిద్ధయ్య భౌతికకాయానికి మంత్రుల నివాళులు

మహబూబ్‌నగర్ : వీరమరణం పొందిన ఎస్‌ఐ సిద్ధయ్య భౌతికకాయానికి మంత్రులు లకా్ష్మరెడ్డి, జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు. సిద్ధయ్య వీరణమరణం పొందారు. …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్ : జిల్లాలోని బల్మూర్ మండలం కొండనాగుల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. …

డీసీఎం బోల్తా..ఇద్దరు మృతి..

మహబూబ్ నగర్ : జిల్లాలోని బల్మూరు మండలం కొండనాగుల వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. డీసీఎం బోల్తా పడడంతో ఈ ఘటన …

ఖాళీ సిలిండర్ల లారీ బోల్తా

 మహబూబ్‌నగర్(మానవపాడు): ఖాళీ సిలిండర్లతో హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న లారీ ఒకటి ప్రమాదవశాత్తూ గురువారం ఉదయం 7 గంటలకు బోల్తా పడింది. ఈ ప్రమాదం మహబూబ్ నగర్ …

లేగదూడను తిన్న చిరుత

మహబూబ్ నగర్, (ఏప్రిల్ 1) : తలకొండపల్లి మండలం రామకృష్ణాపురం దగ్గర చిరుత సంచారం కలకలాన్ని రేపింది. చిరుత గ్రామంలోకి ప్రవేశించి లేగదూడను చంపి తినడంతో స్థానికులు …

జీపు ఢీకొని ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌, మార్చి 31: జీపు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని  అమ్రాబాద్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు బైక్‌ మీద వెళ్తుండగా ఎదురుగా వస్తున్న …

పాత సిలబస్‌తో కూడిన ప్రశ్నాపత్రం.. పరీక్ష వాయిదా

మహబూబ్‌నగర్‌, మార్చి 30: అధికారుల పుణ్యమా అని పరీక్ష వాయిదా పడింది. సోమవారం ఇక్కడ జరుగుతున్న డిగ్రీ సెకండియర్‌ పరీక్షకు సంబంధించి పాత సిలబస్‌తో కూడిన ప్రశ్నాపత్రాల్ని …