మహబూబ్నగర్: ఏ వస్తువు కొనాలన్నా ధరలు పెరిగాయని, పేదల ఆదాయం మాత్రం పెరగలేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో పాదయాత్రలో ఉన్న …
మహబూబ్నగర్ : రాష్ట్రంలో తుపాను ప్రభావంతో రాకపోకలు స్తంభించినా మంత్రులకు కనీస అవగాహన లేదని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయడు విమర్శించారు. నీలం తుపాను …
మహబుబ్నగర్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వసై రుణమాఫీ దస్త్రంపై మొదటి సంతకం, బెల్టుషాపుల రద్దు దస్త్రంపై రెండో సంతకం పెడతామని చంద్రబాబునాయుడు వెల్లడించారు. వస్తున్న మీకోసం …
మహబుబ్నగర్ : తెదెపా అదినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్రకు ప్రవాసాంద్రులు కూడా మద్దతు తెలుపుతున్నారు. లండన్లో నివసించే సిడుగురాళ్ల మండలం జానపాడుకుచెందిన కూరపాటి …
మహబూబ్నగర్ : తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు మహబుబ్నగర్ జిల్లాలో చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఈ రోజు నారాయణపేట నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా …
మహబూబ్నగర్ : చంద్రబాబు నాయడు ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని వాహనం అదపుతప్పి బోల్తాపడిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని జడ్చర్ల మండలం బురేడిపల్లి సమీపంలో సోమవారం ఉదయం తెలుగుదేశం …
మహబూబ్నగర్: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన కోసం వస్తున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్లోని వాహనం జడ్చర్ల వద్ద బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి, ఎదురుగా …
మహబూబ్ నగర్: వస్తున్నా మీ కోసం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ ఆధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం యాత్రకు విరామం ప్రకటించారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా …